• Home » Andhra Pradesh

Andhra Pradesh

Rammohan Naidu: జీపీఎస్ స్పూఫింగ్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ

Rammohan Naidu: జీపీఎస్ స్పూఫింగ్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ

ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.

CM Chandrababu: పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు.

Zakhia Khanam: రాజీనామా విషయంలో జాకియా  ఖానం కీలక నిర్ణయం

Zakhia Khanam: రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం

రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు.. రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

Raghurama: పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి.. డీవోపీటీకి రఘురామ లేఖ

Raghurama: పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి.. డీవోపీటీకి రఘురామ లేఖ

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.

YCP MLC Resignations: స్వచ్ఛందంగానే రాజీనామా.. మండలి చైర్మన్‌తో ఆరుగురు ఎమ్మెల్సీలు

YCP MLC Resignations: స్వచ్ఛందంగానే రాజీనామా.. మండలి చైర్మన్‌తో ఆరుగురు ఎమ్మెల్సీలు

రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎవరి ప్రోద్భలంతోనైనా లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు.

Parakamani Case: ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని

Parakamani Case: ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని

పరకామణి చోరీ కేసుపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

Minister Anam: జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Minister Anam: జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.

TDP MPs: విమాన సర్వీసులపై కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల చర్చలు

TDP MPs: విమాన సర్వీసులపై కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల చర్చలు

విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ ఎంపీలు కోరారు. విజయవాడ - హైదరాబాద్ విమాన సర్వీసులపై కేంద్రమంత్రిని తెలుగుదేశం ఎంపీలు కలిశారు.

Dharmavaram Minor Girl Incident: బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం

Dharmavaram Minor Girl Incident: బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం

ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో కేసు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.

TTD Parakamani Case: పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక

TTD Parakamani Case: పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక

హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురిని సీఐడీ ప్రశ్నించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి