• Home » Andhra Pradesh

Andhra Pradesh

MLA:  ఎమ్మెల్యే కృషితోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

MLA: ఎమ్మెల్యే కృషితోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్‌ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

WATER: కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు

WATER: కురాకుల తోట కాలనీలో దాహపు కేకలు

వేసవి కాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీపీ ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ROAD: సీసీ రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం

ROAD: సీసీ రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం

మండలపరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్‌ రోడ్లకు నీటితో క్యూరింగ్‌ సక్రమంగా చేయడం లేదు. దీంతో చేసిన పనులు ఎన్ని రోజులు ఉంటాయో అర్థంకాని పరిస్థితి. మండలకేంద్రమైన కూడేరుతో పాటు కొర్రకోడు, కడదరకుంట గ్రామాల్లో ఓ కాంట్రాక్టర్‌ దాదాపు రూ, 46.60 లక్షలతో సిమెంట్‌ రోడ్లు వేశారు. కానీ వాటి క్యూరింగ్‌ మరిచారు.

GOD: నంది వాహనంపై సంగమేశ్వరుడి విహారం

GOD: నంది వాహనంపై సంగమేశ్వరుడి విహారం

మండలకేంద్రంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంగమ్మ, సంగప్పనంది వాహనంపై విహరించారు. మంగళవారం ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించా రు.

తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్‌ నుంచే సీఎం‌కు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.

ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం.. చల్లపల్లి బాధితులతో మంత్రి

ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం.. చల్లపల్లి బాధితులతో మంత్రి

కృష్ణా జిల్లా చల్లపల్లి పేలుడు ఘటన బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.

జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరు: మంత్రి కొల్లు రవీంద్ర

జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరు: మంత్రి కొల్లు రవీంద్ర

జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపీడీదారుడనే క్రెడిట్ జగన్‌కు మాత్రమే సొంతమన్నారు.

లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం

లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్లును లోక్‌సభ బిజినెస్ జాబితాలో అధికారులు చేర్చారు.

చల్లపల్లి పేలుడు ఘటనపై విచారణకు మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశం

చల్లపల్లి పేలుడు ఘటనపై విచారణకు మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశం

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి