• Home » Andhra Pradesh

Andhra Pradesh

 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, సాంకేతికత, ప్రజా విధానాలు, నాలెడ్జ్ షేరింగ్‌కు వేదికగా ఈ సదస్సును నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ డైవర్షన్.. ప్రజలకు కీలక సూచన..

తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ డైవర్షన్.. ప్రజలకు కీలక సూచన..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు తిరుపతిలో జులై 2న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు.

రాధాగాయత్రి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందిస్తాం: హోం మంత్రి అనిత

రాధాగాయత్రి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందిస్తాం: హోం మంత్రి అనిత

ముస్సోరీలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన టెకీ రాధాగాయత్రి తల్లిదండ్రులు.. హోం మంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోం మంత్రికి వివరించారు.

జగన్  హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం: హోం మంత్రి అనిత

సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం: హోం మంత్రి అనిత

కొవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్‌పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.

జగన్ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారు.. మంత్రి జనార్దనరెడ్డి ధ్వజం

జగన్ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారు.. మంత్రి జనార్దనరెడ్డి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని ధ్వజమెత్తారు.

పెట్టుబడుల గ్రౌండింగ్‌పైనే మా ఫోకస్.. సింగపూర్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం: నారా లోకేశ్

పెట్టుబడుల గ్రౌండింగ్‌పైనే మా ఫోకస్.. సింగపూర్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం: నారా లోకేశ్

పెట్టుబడుల గ్రౌండింగ్‌పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

తీరు మార్చుకోకపోతే అవమానాలు తప్పదు.. వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

తీరు మార్చుకోకపోతే అవమానాలు తప్పదు.. వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన అల్లర్లపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు అంటూ ఆరోపించారు.

ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థినిని గెంటివేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి