• Home » Andhra Pradesh

Andhra Pradesh

GOD:  లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

GOD: లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

Lakshminarasimhaswamy statue honor

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్‌ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్‌ కట్‌ చేశారు.

ఆ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారు: శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్

ఆ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారు: శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్

మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు.

రాజధానిగా అమరావతి.. ఏపీలో అంబరాన్నంటిన సంబరాలు

రాజధానిగా అమరావతి.. ఏపీలో అంబరాన్నంటిన సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 2, 2026 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. గత పదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి పార్లమెంట్ తుది తీర్పునిచ్చింది.

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. రైతుల త్యాగానికి దక్కిన విజయం: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. రైతుల త్యాగానికి దక్కిన విజయం: మంత్రి అచ్చెన్నాయుడు

రాజధాని అమరావతి‌కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం పట్ల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నేడు అమరావతి ‘అజేయమైన శక్తిగా అవతరించిందని తెలిపారు.

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

ఉభయసభల్లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు మోకాళ్లపై నిలబడి ధన్యవాదాలు తెలిపారు.

పెండింగ్ బిల్లులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏ విషయాలు చర్చించారంటే..

పెండింగ్ బిల్లులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏ విషయాలు చర్చించారంటే..

ఏపీ ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు.

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి