• Home » Andhra Pradesh

Andhra Pradesh

Maoists Bandh: ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. పోలీసుల అలర్ట్..

Maoists Bandh: ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. పోలీసుల అలర్ట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

'మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం

'మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Ditwa Cyclone Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షం.!

Ditwa Cyclone Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షం.!

దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Srinivas Varma: జగన్ హయాంలో ఒక్క డీఎస్సీని నిర్వహించలేదు.. శ్రీనివాస్ వర్మ ఫైర్

Srinivas Varma: జగన్ హయాంలో ఒక్క డీఎస్సీని నిర్వహించలేదు.. శ్రీనివాస్ వర్మ ఫైర్

గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2026 మార్చి ఒకటో తేదీ నుంచి సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

I bomma Ravi Case: ఐబొమ్మలన్నీ అక్కడి నుంచి తీసుకున్నవే.. గుట్టు విప్పేసిన రవి..

I bomma Ravi Case: ఐబొమ్మలన్నీ అక్కడి నుంచి తీసుకున్నవే.. గుట్టు విప్పేసిన రవి..

ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ ముగిసింది. ఈ క్రమంలో అతను పోలీసుల ముందు సంచలన విషయాలు వెల్లడించాడు. ఐబొమ్మకు పేరు పెట్టడానికి గల కారణాల దగ్గర నుంచి సినిమా ఫైరసీ వరకూ అనేక విషయాలను వెల్లడించాడు..

Penchalayya case: సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..!

Penchalayya case: సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..!

సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజానాట్యమండలి రూరల్ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు పెంచలయ్య. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు.

CM Chandrababu: రైతన్నల్లారా.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రైతన్నల్లారా.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Ditwah Cyclone: రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Ditwah Cyclone: రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి

Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి

తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి