Home » Ananthapuram
చెన్నై - అనంతపురం(Chennai to Anantapur) మధ్య ‘ఇంద్ర బస్సు’ సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అనంతపురం
సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు బైక్ ప్రమాదాలలో ఇద్దరు యువకులు మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పామిడి సమీపంలో..
తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విప్పిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందించారు. పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని, తాము కష్టపడి సాధించామని చెప్పారు.
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమం ద్వారా అనంతపురంలోని కాలనీల్లోకి తాను వెళుతుంటే డ్రైనేజీ సమస్యలు అత్యధికంగా తన దృష్టికి ...
పులివెందుల సింహాద్రిపల్లికి చెందిన శ్వేతతో 2016లో తనకు వివాహం అయ్యిందని శేషానందరెడ్డి తెలిపాడు. అయితే ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో 2019లో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పాడు.
‘ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో మేము పనులు చేయిస్తుంటే.. మీరు ఫొటోలు తీయించుకుని ఫోజులు కొడతారా..?’ అంటూ మేయర్ వశీంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గుల్జార్పేట్, ఇతర ప్రాంతాలలో కార్పొరేషన సిబ్బంది పారిశుధ్య కల్పన, ఇతర పనులు చేస్తున్నారని కార్పొరేటర్ బాబా ఫకృద్దీన, టీడీపీ నాయకులు ముస్తాక్, ఖలందర్, మోహనకుమార్ అన్నారు. అక్కడికి వెళ్లి ...
రాయదుర్గం ప్యాలెస్ రోడ్లో ఓ కార్పోరేట్ కంపెనీ ‘ఉచిత చికెన శిబిరం’ నిర్వహించింది. చికెన వంటకాలు, ఉడికేసిన కోడిగుడ్లను పంపిణీ చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన కొనుగోళ్లు పడిపోవడంతో ‘ఏమీ కాదు.. కావాలంటే తిని చూడండి’ అన్నట్లు అవగాహన కల్పించింది....
మహా శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైనలలో నిలబడి మరీ శివపార్వతులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ...