• Home » Ananthapuram

Ananthapuram

ఏమని వర్ణించను..!

ఏమని వర్ణించను..!

కూడేరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో రైతు బంగి వెంకటప్ప ఎకరం పొలంలో బంతిపూలు సాగు చేశారు. పసుపు వర్ణంతో పూలు విరబూసి కన్నుల విందు చేస్తున్నాయి.

ట‘మాట’ రాదు

ట‘మాట’ రాదు

టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయు. కిలో రూపాయి కూడా పలకడం లేదు. వారం రోజులుగా టమోటా ధర మరి దారుణంగా తయారైంది.

పూలరైతుకు ధరాఘాతం

పూలరైతుకు ధరాఘాతం

శుభముహూర్తాలు వచ్చినా పూల ధరల్లో మార్పు కనిపించడంలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

రైళ్ల పాక్షిక రద్దు

రైళ్ల పాక్షిక రద్దు

డివిజన్‌ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్‌లోని హుబ్లీ డివిజన్‌, క్యాస్టిల్‌ రాక్‌-కులేం రైల్వే సెక్షన్‌లోని ఘాట్‌ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్‌ వరకే పరిమితం చేశామని తెలిపారు.

ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌గా ఓబులమ్మ

ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌గా ఓబులమ్మ

జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటేడ్‌లో రీజనల్‌ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

అలసందతో ఆదాయం

అలసందతో ఆదాయం

జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కూలర్‏లో చేరిన నాగుపాము

కూలర్‏లో చేరిన నాగుపాము

ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు.

మంత్రి చొరవతో గుండె మార్పిడి

మంత్రి చొరవతో గుండె మార్పిడి

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హరీశ్‌బాబు తెలిపారు.

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు.

తల్లి ప్రోత్సాహంతోనే హత్యలు

తల్లి ప్రోత్సాహంతోనే హత్యలు

తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి