Home » Ananthapuram
వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ (YCP)యే అధికారంలోకి వస్తుందని, టీడీపీ (TDP) సానుభూతిపరులందరికీ ఇప్పుడు అందుతున్న పథకాలు రద్దుచేస్తామని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు.
జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో విజయవంతంగా సాగింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 66వ రోజుకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
అధికారం ఉందన్న బలుపుతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.
అనంతపురం: ఆర్టీవో కార్యాలయం (RTO Office) వద్ద పేలుడు (Explosion) జరిగింది. కెమికల్ డబ్బా (Chemical Can) ఓపెన్ (Open) చేస్తుండగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
శింగనమల నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేశ్ యాత్రలో