• Home » Anantapur urban

Anantapur urban

RAYDURG YCP: వైసీపీలో అలజడి.!

RAYDURG YCP: వైసీపీలో అలజడి.!

వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. పట్టణానికి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు ఇద్దరు సీనియర్‌ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం దుమారం రేపింది. రాయదుర్గం వైసీపీలో ఇటీవల అసమ్మతి బ లపడుతూ వస్తోంది. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వేదికగా రెం డువర్గాలుగా విడిపోయి, తన్నుకునే స్థాయికి చేరారు.

పాత పద్ధతిలోనే పన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాలి

పాత పద్ధతిలోనే పన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాలి

రాష్ట్రంలో అద్దె విలువ ఆధారంగా పాతపద్ధతిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ పట్టణ పౌరసంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

TDP MINORITY : అబుల్‌ కలాం విగ్రహాన్ని ఎందుకు పెట్టించలేదు?

TDP MINORITY : అబుల్‌ కలాం విగ్రహాన్ని ఎందుకు పెట్టించలేదు?

అబుల్‌ కలాం విగ్రహాన్ని నాలుగేళ్లుగా ఎందుకు పెట్టించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని ఆ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు నిలదీశారు.

PARITALA SRIRAM వినికిడిలోపం శాపంగా మారకూడదు

PARITALA SRIRAM వినికిడిలోపం శాపంగా మారకూడదు

విద్యార్థులకు వినికిడిలోపం శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు.

MLA SRAVANI: ఎస్సీల అభివృద్ధికి సహకరించండి

MLA SRAVANI: ఎస్సీల అభివృద్ధికి సహకరించండి

నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విన్నవించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు.

STRUCTURES:  శ్మశాన వాటికలో నిలిచిపోయిన నిర్మాణాలు

STRUCTURES: శ్మశాన వాటికలో నిలిచిపోయిన నిర్మాణాలు

నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్‌జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.

Ex MLA : శిలాఫలకాలు మార్చడం సరికాదు

Ex MLA : శిలాఫలకాలు మార్చడం సరికాదు

రాజకీయంగా కొన్ని సంప్రదాయాలు ఉంటా యని, ఏ ప్రభుత్వం అధి కారంలో ఉన్నా... శిలా ఫలకాలను ఏర్పాటు చేసే సందర్భంలో రాజకీ యాలకు అతీతంగా ప్ర జాప్రతినిధులు, సభ్యుల పేర్లు చేర్చడం అనవా యితీ అని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అన్నారు.

 CITU : బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

CITU : బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

శ్రీరామిరెడ్డి వాటర్‌ వర్క్స్‌ స్కీమ్‌ కార్మికుల పది నెలల వేతన బకాయిలు, 35 నెలల పీఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవా రం కలెక్టరేట్‌ ఎదుట కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం డిఆర్‌ఓ మలోలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... పగలు, రాత్రి తేడాలేకుండా పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం సంవత్సరంలో మూడు దఫాలు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

JATARA : వైభవంగా అమ్మవార్ల జాతర

JATARA : వైభవంగా అమ్మవార్ల జాతర

మండల పరిధి లోని కల్లూరు, పాపినేపాళ్యం గ్రామా ల్లో మంగళవారం సుంకులమ్మ, చౌ డేశ్వరిదేవి అమ్మవార్ల జాతర వైభ వంగా జరిగింది. జాతర సందర్భంగా రెండు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా ఆలంకరించారు. ఆయా గ్రామాల్లో మంగళవారం ఉదయం భక్తులు అమ్మవార్లకు బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

DHARNA : నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా..!

DHARNA : నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా..!

నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా బతికే దని ఏపీ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ వర్కర్లు, ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ తమ సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్‌ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి