Home » Anam Ramanarayana Reddy
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వినబడేలా రాష్ట్రం మొత్తం ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమంతో ఈరోజు తెలుగు ప్రజలంతా నినాదించారని మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు.
నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. అక్కడే లెక్కలు తెలుస్తామం..
న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు సక్రమంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అడ్వకెట్ జనరల్ చట్టాలు, న్యాయ శాస్త్రాలకు విలువిచ్చే మనిషి కాదన్నారు.
జిల్లాలోని మర్రిపాడులో చంద్రబాబుపై అక్రమ కేసు, అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టింది.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి (Nedurumalli) రాంకుమార్రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam) ఫైర్ అయ్యారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు.
ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం.. రా అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మేల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదన్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి (Anam Ramanarayana Reddy) వైసీపీ (YCP) నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (Nedurumalli Ramkumar Reddy) సవాల్ విసిరారు.