• Home » Amaravati

Amaravati

Ananthapur News: నీకు చేతులెట్లా వచ్చాయ్‌ మామా..!

Ananthapur News: నీకు చేతులెట్లా వచ్చాయ్‌ మామా..!

బావ మీద ఉన్న కోపాన్ని తన మేనల్లుడిపై చూపించాడో దుర్మార్గుడు. పసివాడిని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ప్రేమ నటించి, మేనల్లుడు ఐదు సంవత్సాల హర్షవర్ధన్‌ను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

CM Chandrababu: రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ

CM Chandrababu: రాజధానిలో వెంకన్న ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ

రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు.

Tirupati News: నీకొకటి.. నాకొకటి.. అప్పుడు వారు.. ఇప్పుడు వీరు

Tirupati News: నీకొకటి.. నాకొకటి.. అప్పుడు వారు.. ఇప్పుడు వీరు

ఒకటి నీకు.. మరొకటి నాకు అన్నట్లుగా తిరుపతిలోని రాజకీయ పార్టీల నేతలు ఒక్కటైపోయారు. సిండికేట్ గా మారి షాపులను పంచుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో రెండు మెడికల్‌ షాపులను నామమాత్రపు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: ధర్మవరం కుర్రాడు అదుర్స్‌ బాబోయ్...

Ananthapuram News: ధర్మవరం కుర్రాడు అదుర్స్‌ బాబోయ్...

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో సత్తాచాటి అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఫణికుమార్‌, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే..అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో ప్రతిభను చాటాడు.

Ananthapuram News: ఈ పాపను తీసుకెళ్లండి...

Ananthapuram News: ఈ పాపను తీసుకెళ్లండి...

తగిన ఆధారాలు చూపించి పాపను తీసుకెళ్లాలని ఐసీడీఎస్‌ పీడీ అరుణకుమారి కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో సంరక్షణ పొందుతున్న 60రోజుల చిన్నారిని తగిన ఆధారాలు సమర్పించి తీసుకెళ్లవచ్చునని కోరారు.

MLA Paritala Sunitha: అందరూ ఒకేసారి ఒకే రకం పంట వేయవద్దు

MLA Paritala Sunitha: అందరూ ఒకేసారి ఒకే రకం పంట వేయవద్దు

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.

CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..

CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..

అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Kurnool News: అధి‘కార్త’ మాయాజాలం... సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్‌

Kurnool News: అధి‘కార్త’ మాయాజాలం... సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు సొంత కార్లను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె వాహనాలుగా ఉపయోగిస్తున్నారు.. మరికొందరు అధికారులు వాహనాలు వాడకుండానే నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు.

Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర

Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర

కొబ్బరి రైతు కన్నీరు పెట్టే పరిస్థితి దాపురించింది. ధర ఒక్కసారిగా తగ్గిపోవండతో ఏం చేయాలో అర్ధంగాని పరిస్థితిలో రైతు దిగాలు చెందుతున్నాడు. ఎపుడూ లేని విధంగా ఈసారి కొబ్బరి ధర బంగారం రేటు వలే రోజు రోజుకు పెరిగిపోయింది. దీంతో కొబ్బరి రైతులకు కాసుల వర్షం కురిపించింది.

Kadapa News: అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌.. మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం

Kadapa News: అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌.. మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం

అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ఈ సాగును లాభసాటిగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా డిసెంబరు 15 నుంచి నార్త్‌ నుంచి వ్యాపారులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి