• Home » Amaravati

Amaravati

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.

బతుకుపోరులో అలసి..

బతుకుపోరులో అలసి..

పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు.

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.. ఫలితాలే ముఖ్యమన్న డిప్యూటీ సీఎం

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.. ఫలితాలే ముఖ్యమన్న డిప్యూటీ సీఎం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం మొదలైంది. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది..

దేశం చూపు అమరావతి వైపు.. 'క్వాంటమ్ వ్యాలీ'తో చరిత్ర సృష్టించిన ఏపీ

దేశం చూపు అమరావతి వైపు.. 'క్వాంటమ్ వ్యాలీ'తో చరిత్ర సృష్టించిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ వ్యాలీ'కు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే, #AmaravatiQuantumValley అనే హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి భూమిపూజ చేశారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీతో నూతన అధ్యాయానికి శ్రీకారం: మంత్రి జనార్దన్ రెడ్డి

అమరావతిలో క్వాంటం వ్యాలీతో నూతన అధ్యాయానికి శ్రీకారం: మంత్రి జనార్దన్ రెడ్డి

ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో భవిష్యత్తు ప్రపంచ టెక్నాలజీకి అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కానుందని పేర్కొన్నారు.

పేరు మార్పుతో నష్టం లేదు..

పేరు మార్పుతో నష్టం లేదు..

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

సీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.

వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ సీఎం జగన్ పరామర్శ యాత్రలపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. బూతులు తిట్టి రెచ్చగొట్టే వారి పరామర్శలకు వెళ్తూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి