• Home » Amaravati

Amaravati

రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సూరేపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.

వైసీపీ మాత్రమే అమరావతిని వ్యతిరేకిస్తోంది: మంత్రి అనగాని

వైసీపీ మాత్రమే అమరావతిని వ్యతిరేకిస్తోంది: మంత్రి అనగాని

ప్రపంచంలో తెలుగువారంతా గర్వించే నగరం అమరావతి అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కావాలన్నారని పేర్కొన్నారు.

రుయాలో ఆగిన థైరాయిడ్‌ పరీక్షలు

రుయాలో ఆగిన థైరాయిడ్‌ పరీక్షలు

తిరుపతి రుయా ఆసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు.

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

అమరావతికి మరో శుభవార్త చెప్పిన కేంద్రం..

అమరావతికి మరో శుభవార్త చెప్పిన కేంద్రం..

ఏపీ క్యాపిటల్‌గా అమరావతికి రాజముద్ర పడిన వేళ.. కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలో రూ.2,534 కోట్లతో భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది.

అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్రం భారీ నిర్మాణాలు

అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్రం భారీ నిర్మాణాలు

అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్రం భారీ నిర్మాణాలను చేపట్టనుంది.

అమరావతి పనులపై సమీక్ష.. మంత్రి నారాయణ ఆదేశాలివే

అమరావతి పనులపై సమీక్ష.. మంత్రి నారాయణ ఆదేశాలివే

అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో చర్చించారు.

తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పు వచ్చింది

తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పు వచ్చింది

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి