• Home » Amaravati

Amaravati

పారిశ్రామిక దిగ్గజం జీఎన్‌ నాయుడు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..

పారిశ్రామిక దిగ్గజం జీఎన్‌ నాయుడు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..

రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్‌ జీఎన్‌ నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎన్ నాయుడు మృతిపై ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

సంబరంగా పెళ్లికి.. మరణించి ఇంటికి!

సంబరంగా పెళ్లికి.. మరణించి ఇంటికి!

ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం ఆక్రందనల్లో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్‌ మండలంలోని బాదనహాళ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగింది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

మొక్క @ రూపాయి

మొక్క @ రూపాయి

ధరలు పెరుగుతుండటంతో టమోటా సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా మండలంలో వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారు.

గిట్టుబాటు లేని ‘రాగి’

గిట్టుబాటు లేని ‘రాగి’

అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ సౌకర్యం లేక పోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరివో ఈ అస్థిపంజరాలు..!

ఎవరివో ఈ అస్థిపంజరాలు..!

రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

బీసీలను అణచివేసింది వైసీపీనే..

బీసీలను అణచివేసింది వైసీపీనే..

బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్‌, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

సింగపూర్ కలలు.. విషపు కొండల నిజాలు.. అమరావతికి జవహర్ నగర్ గుణపాఠం అవుతుందా?

సింగపూర్ కలలు.. విషపు కొండల నిజాలు.. అమరావతికి జవహర్ నగర్ గుణపాఠం అవుతుందా?

అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఒకవైపు.. కనీస వ్యర్థాల నిర్వహణ లేక విషతుల్యమవుతున్న నగరాలు మరోవైపు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెత్త నిర్వహణ పెను ముప్పుగా పరిణమించిందిని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి