• Home » Amaravati

Amaravati

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఏపీ సీఎంతో తుమ్మల భేటీ

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఏపీ సీఎంతో తుమ్మల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈభేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు.

సంజీవని ప్రాజెక్టు, ఆర్టీజీఎస్, అమరావతిపై బిల్ గేట్స్ ప్రశంసలు

సంజీవని ప్రాజెక్టు, ఆర్టీజీఎస్, అమరావతిపై బిల్ గేట్స్ ప్రశంసలు

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్‌ గేట్స్ తెలుసుకున్నారు.

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

బిల్ గేట్స్‌కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్‌ గేట్స్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.

ఎల్లుండి అమరావతికి బిల్‌గేట్స్‌.. హెల్త్‌కేర్ రంగంలో 'గేమ్ ఛేంజర్': సీఎం చంద్రబాబు

ఎల్లుండి అమరావతికి బిల్‌గేట్స్‌.. హెల్త్‌కేర్ రంగంలో 'గేమ్ ఛేంజర్': సీఎం చంద్రబాబు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎల్లుండి అమరావతికి వస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని పథకం ద్వారా ఏపీలో గ్రామీణ ఆరోగ్య సేవలు 'గేమ్ ఛేంజర్' కాబోతున్నాయని ఆయన తెలిపారు..

ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: చంద్రబాబు

ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: చంద్రబాబు

పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారి పనితీరుకు సంబంధించిన నివేదికలను సీల్డ్ కవర్లలో ఇస్తున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నివేదికల ద్వారా వారిని.. వారికే అద్దంలో చూపిస్తున్నామని, మారకపోతే వారికే నష్టమని హెచ్చరించారు..

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

‘లోకేశ్‌ సర్‌..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్‌’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు వాట్సాప్‌ ద్వారా లేఖ రాసింది.

వీడనున్న 83రోజుల మౌఢ్యం

వీడనున్న 83రోజుల మౌఢ్యం

శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.

అంతా 4 సెకన్లలోనే..

అంతా 4 సెకన్లలోనే..

అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్‌. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

ఆంధ్రా వీరప్పన్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్‌ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి

నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి

ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి