• Home » Air india

Air india

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది.

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగుల అవినీతి.. మూడేళ్లలో వెయ్యి మందిని తొలగించిన ఎయిరిండియా..

ఉద్యోగుల అవినీతి.. మూడేళ్లలో వెయ్యి మందిని తొలగించిన ఎయిరిండియా..

గత మూడు సంవత్సరాల్లో ఎయిరిండియా 1,000 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. నైతిక ఉల్లంఘనలు, ఉద్యోగ ప్రయోజనాల దుర్వినియోగం, అక్రమ చర్యల్లో పాల్గొన్నారనే కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రయాణికులకు షాక్.. ఇంధన సర్‌ఛార్జీలను పెంచిన ఎయిరిండియా

ప్రయాణికులకు షాక్.. ఇంధన సర్‌ఛార్జీలను పెంచిన ఎయిరిండియా

ఎయిర్ ఇండియా ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేసింది. డొమెస్టిక్ విమాన సర్వీసులపై స్లాబ్ బేస్డ్ ధరలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై రీజియన్ బేస్డ్ ధరలు అమలవ్వనున్నాయి.

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమాన సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు.

ఎయిరిండియా కీలక నిర్ణయం.. దుబాయ్ వెళ్లే విమానాల రద్దు

ఎయిరిండియా కీలక నిర్ణయం.. దుబాయ్ వెళ్లే విమానాల రద్దు

ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో విమానాశ్రయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్ 737) ప్రమాదం తప్పింది. ఇవాళ(బుధవారం) ఫుకెట్ ఎయిర్ ఫోర్టులో ల్యాండ్ అయిన వెంటనే నోస్ వీల్ ఊడిపోయింది.

భారత విమానయాన రంగంపై యుద్ధం ఎఫెక్ట్.. భారీ సంఖ్యలో సర్వీసుల రద్దు..

భారత విమానయాన రంగంపై యుద్ధం ఎఫెక్ట్.. భారీ సంఖ్యలో సర్వీసుల రద్దు..

యుద్ధం కారణంగా భారత విమానయాన రంగం ఇబ్బందుల్లో పడిపోయింది. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమాన సర్వీసుల రద్దు కారణంగా వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..

గతేడాది అహ్మదాబాద్‌లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎయిర్‌ ఇండియా విమాన సమయం మార్పు

ఎయిర్‌ ఇండియా విమాన సమయం మార్పు

తిరుపతికి వచ్చే ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసు సమయాన్ని మార్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతికి విమాన సర్వీసు ఉంది. అయితే.. దాని సమయంలో మార్పులు చేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి