• Home » AIADMK

AIADMK

Assembly elections: డీఎంకేను గద్దె దింపేందుకే బీజేపీతో పొత్తు

Assembly elections: డీఎంకేను గద్దె దింపేందుకే బీజేపీతో పొత్తు

డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్‌ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.

Hero Vijay: తేల్చి చెప్పిన టీవీకే.. ఎన్నికల్లో ఒంటరి పోరాటమే..

Hero Vijay: తేల్చి చెప్పిన టీవీకే.. ఎన్నికల్లో ఒంటరి పోరాటమే..

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్‌ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.

EPS: మాజీసీఎం విమర్శ.. హీరో విజయ్‌వి పగటి కలలే..

EPS: మాజీసీఎం విమర్శ.. హీరో విజయ్‌వి పగటి కలలే..

రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్‌ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా సభలకు అంతరాయం కల్పించేందుకు కుట్ర

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా సభలకు అంతరాయం కల్పించేందుకు కుట్ర

అన్నాడీఎంకే ప్రచారసభలోకి ఖాళీ అంబులెన్స్‌ రావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో గత నెల 7న ప్రారంభించిన ఈపీఎస్‌ ప్రచారయాత్రలో భాగం గా సోమవారం రాత్రి వేలూరు సమీపంలోని అనైకట్టు ప్రాంతంలో ఈపీఎస్‌ రోడ్‌షో నిర్వహించారు.

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

రాష్ట్రాన్ని 30యేళ్లకు పైగా పరిపాలించిన అన్నాడీఎంకే మరింత బలపడడానికి అనుభవం కలిగిన వారి సలహాలను పాటించాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ అభిప్రాయపడ్డారు.

Chennai News: ఎన్నికల వేళ.. అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ

Chennai News: ఎన్నికల వేళ.. అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణుడు మైత్రేయన్‌ డీఎంకేలో చేరారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. వారంతా వలస పక్షులు

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. వారంతా వలస పక్షులు

తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్‌ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.

Assembly elections: స్టాలిన్‌పై మాజీసీఎం ధ్వజం.. మీ గురించి మాకు తెలియదా..

Assembly elections: స్టాలిన్‌పై మాజీసీఎం ధ్వజం.. మీ గురించి మాకు తెలియదా..

తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. పెట్టుబడులపై సీఎం చెప్పేవన్నీ అసత్యాలే

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. పెట్టుబడులపై సీఎం చెప్పేవన్నీ అసత్యాలే

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెచ్చిన పెట్టుబడుల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెప్పేవన్నీ అసత్యాలేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.

Assembly elections: అధికారంలోకి వచ్చాక.. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్‌

Assembly elections: అధికారంలోకి వచ్చాక.. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్‌

రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని తిరునల్వేలి సభలో మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి