Home » Afghanistan
అఫ్ఘానిస్తాన్లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు 13 ఏళ్ల బాలుడు చేత కాల్చి చంపించారు. ఈ సందర్భంగా శిక్ష అమలు జరిగిన స్టేడియం భిడ్డు నినాదాలతో..
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. నష్టం భారీగా ఉండొచ్చని USGS అంచనా వేస్తోంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు దేశాలైన..
అఫ్గానిస్థాన్ దూకుడుతో ఇక్కట్ల పాలవుతున్న పాక్ మళ్లీ భారత్పై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. పాక్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంబడి భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని దాయాది దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఆరోపించారు.
అఫ్గానిస్థాన్ను అడ్డం పెట్టుకుని భారత్ తమపై దాడికి యత్నిస్తోందని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. భారత్ చేతిలో కీలుబొమ్మగా అఫ్గానిస్థాన్ మారిందని కామెంట్ చేశారు.
దోహా చర్చల్లో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే శనివారం నాడు ఇస్తాంబుల్లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్పీ తెలిపింది.
నానాటికీ రెచ్చిపోతున్న పాక్కు భారత్ స్టైల్లో బుద్ధి చెప్పేందుకు అప్ఘాన్ సిద్ధమైంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. నదీ జలాల నిలిపివేతతో పాక్కు బుద్ధి వచ్చేలా చేయాలని భావిస్తోంది.
అప్ఘానిస్థాన్తో సరిహద్దును మూసియవేడంతో పాక్లో కూరగాయలు, పండ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. టమాటాల ధర ఏకంగా 400 శాతం మేర పెరిగి 600 పాకిస్థానీ రూపయ్యాలకు చేరుకుంది.
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు ఆ రెండు దేశాల క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. త్వరలో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్గాన్ జట్టు తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆపటం తనకు చాలా సులువైన పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకు తాను 8 దేశాల మధ్య యుద్ధం ఆపానని, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తొమ్మిదవది అవుతుందని వెల్లడించారు.