Home » Afghanistan
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్(అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్ టీ20 లీగ్స్)లో 700 వికెట్లు పడగొట్టి.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా నిలిచాడు
అఫ్గానిస్థాన్ పాస్పోర్టు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా నిలిచింది. అఫ్గానిస్థానీలకు కేవలం 24 దేశాల్లో మాత్రమే వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ వంటి సులభతర ప్రయాణ అనుమతులను జారీ చేస్తున్నాయి.
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గానిస్థాన్పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు దంచికొట్టాడు. కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్లో వెస్టిండీస్కు 38 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది..
అఫ్గానిస్థాన్ అనగానే మనకు ఉగ్రవాదులు, బీడు భూములు, కనీస స్వేచ్ఛ లేకుండా గడిపే మహిళలు, పేదరికం తాండవించే గ్రామాలు కళ్ల ముందు మెదులుతాయి. అఫ్గాన్లో జీవితం కష్టాలతో కూడినదిగా మనకు కనిపిస్తుంటుంది. అయితే అఫ్గానిస్థాన్ ఒకప్పుడు ఆధునికతకు ప్రతీకగా నిలిచిన దేశం.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టులో ఒకప్పుడు నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్.. ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. జద్రాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అఫ్ఘానిస్తాన్లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు 13 ఏళ్ల బాలుడు చేత కాల్చి చంపించారు. ఈ సందర్భంగా శిక్ష అమలు జరిగిన స్టేడియం భిడ్డు నినాదాలతో..
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. నష్టం భారీగా ఉండొచ్చని USGS అంచనా వేస్తోంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు దేశాలైన..
అఫ్గానిస్థాన్ దూకుడుతో ఇక్కట్ల పాలవుతున్న పాక్ మళ్లీ భారత్పై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. పాక్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంబడి భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని దాయాది దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఆరోపించారు.