• Home » ACB

ACB

Kaleshwaram Project ON ACB:  కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం

Kaleshwaram Project ON ACB: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.

ADE Ambedkar Corruption: విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై వేటు

ADE Ambedkar Corruption: విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై వేటు

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. వెంటనే అంబేద్కర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.

SIT Focus on Narayana Swamy: లిక్కర్ స్కాంలో నారాయణ స్వామికి బిగుస్తున్న ఉచ్చు..!

SIT Focus on Narayana Swamy: లిక్కర్ స్కాంలో నారాయణ స్వామికి బిగుస్తున్న ఉచ్చు..!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను‌ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్‌ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.

ACB inquiry ON Formula E scam Case: ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో  సంచలనం

ACB inquiry ON Formula E scam Case: ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం

ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, ఇతర అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావు, ఎఫ్‌ఈవోలను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.

Mithun Reddy : ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ

Mithun Reddy : ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

AP Liquor Scam Case:  ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఈ పిటీషన్‌పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.

Rajampet MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

Rajampet MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు 5 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Corruption: మత్స్యకార సభ్యత్వాలకు 20 వేలు లంచం

Corruption: మత్స్యకార సభ్యత్వాలకు 20 వేలు లంచం

మత్స్యకార సొసైటీలో నూతన సభ్యత్వాలను నమోదు చేయడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు.

Former Fire Safety DG  Sanjay: ఏసీబీ కస్టడీకి ఏపీ ఫైర్‌ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్‌

Former Fire Safety DG Sanjay: ఏసీబీ కస్టడీకి ఏపీ ఫైర్‌ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్‌

ఆంధ్రప్రదేశ్ ఫైర్‌ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్‌‌ని ఏసీబీ కస్టడీకి తీసుకుంది. జిల్లా జైలు నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ACB అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ సంజయ్‌ను విచారిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి