• Home » ACB

ACB

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్.. వెలుగులోకి భారీ అక్రమాస్తులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్.. వెలుగులోకి భారీ అక్రమాస్తులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడంతో సోదాల అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.

‘అనంత’మైన ఆస్తులు.. సంపాదనంతా ఉద్యోగంలో చేరాకే!

‘అనంత’మైన ఆస్తులు.. సంపాదనంతా ఉద్యోగంలో చేరాకే!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్‌బోర్డు జనరల్‌ మేనేజర్‌ అనంత లక్ష్మీకుమార్‌కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది.

జలమండలి జీఎం రూ.100 కోట్లు

జలమండలి జీఎం రూ.100 కోట్లు

రెండు కిలోల బంగారం, తొమ్మిది కిలోల వెండి.. గుట్టలుగా నోట్ల కట్టలు.. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ పొలాలు.. హైదరాబాద్‌ మెట్రోపాలిటిన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు...

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్  అరెస్ట్

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సీవరేజీ బోర్డుకు చెందిన రెడ్‌హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.

శంషాబాద్‌ తహసీల్దార్‌ పరిధి దాటారు

శంషాబాద్‌ తహసీల్దార్‌ పరిధి దాటారు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల తహస్దీలార్‌ కార్యాలయంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో భారీ స్థాయిలో అక్రమాలు గుర్తించామని...

ఇదేం పని రామకృష్ణా.! ఏసీబీ వలలో వీఆర్వో

ఇదేం పని రామకృష్ణా.! ఏసీబీ వలలో వీఆర్వో

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో రైతు ప్రభాకర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డాడు.

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి మరోసారి కస్టడీ

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి మరోసారి కస్టడీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను మరోసారి రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతినిచ్చింది.

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో పోతల శంకర్‌రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి, ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్వోను సంప్రదించారు.

మద్యం స్కాం కేసులో వాసుదేవ రెడ్డికి బెయిల్ మంజూరు

మద్యం స్కాం కేసులో వాసుదేవ రెడ్డికి బెయిల్ మంజూరు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి