Home » ABN
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు విధ్వంసాన్ని ఆపి చర్చలకు మొగ్గుచూపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ను పదవీ బాధ్యతల నుంచి తప్పించి.. ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న క్రిస్టోఫర్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ రాష్ట్రంలో 2024 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా చేపట్టిన నియామక ప్రక్రియపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మ గీసిన ‘యశోధ-కృష్ణ’ అనే తైలవర్ణ చిత్రం, వేలంలో రూ.167.2 కోట్లక (సుమారు$18 మిలియన్లు) అమ్ముడుపోయి, భారతీయ కళకు ఒక కొత్త ప్రయాణాన్ని నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘తానా సౌత్ ఈస్ట్’ విభాగం వారు అట్లాంటాలో నిర్వహించిన ‘సీపీఆర్ అవగాహన, శిక్షణ’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.
బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 2, 2026 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. గత పదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి పార్లమెంట్ తుది తీర్పునిచ్చింది.
రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రం వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు.