• Home » ABN

ABN

సిక్కోలు ఇసుకలో.. అరుదైన సిరులు

సిక్కోలు ఇసుకలో.. అరుదైన సిరులు

సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకు.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకేట్ ఇంజిన్ల వరకు.. ఏదీ తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు చాలా ముఖ్యం.

ఐదేళ్లలో ఐటీ కంపెనీలు మాయం!

ఐదేళ్లలో ఐటీ కంపెనీలు మాయం!

ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా.. తన నివేదికలో ఆవిష్కరించారు.

చంద్రబాబు విజన్‌కి బిల్ గేట్స్ ఫిదా

చంద్రబాబు విజన్‌కి బిల్ గేట్స్ ఫిదా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడుగు పెట్టిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్.. ఏపీ సర్కార్ హైటెక్ పాలనను చూసి ఫిదా అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి అమరావతి నిర్మాణం వరకు చంద్రబాబు విజన్‌ చూసి గేట్స్ మురిసిపోయారు.

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధర క్రమక్రమంగా దిగి వస్తోంది. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

నిజామాబాద్‌ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

 ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. ఆ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ..

ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. ఆ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ..

నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం11 గంటలకి ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి కొకైన్ ముఠా దందాను గుట్టురట్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో 32 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర, స్థిర అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం కీలకమని పేర్కొన్నారు.

ఇద్దరు కౌన్సిలర్ల కిడ్నాప్.. ఫోన్ స్విచ్ ఆఫ్..!

ఇద్దరు కౌన్సిలర్ల కిడ్నాప్.. ఫోన్ స్విచ్ ఆఫ్..!

తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మురళిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు..

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

రాజస్థాన్‌లో భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. భివాడి జిల్లాలోని కురుక్షేత్ర-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి