• Home » ABN

ABN

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు.

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్

2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు.

ఏపీ కేబినెట్‌ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ: నితిన్ నబిన్ ఫైర్

అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ: నితిన్ నబిన్ ఫైర్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత

విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత

బహుభార్యత్వాన్ని నిషేఽధించే దిశగా చర్యలు చేపడుతున్న అసోం సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా...

ఆర్నెల్లకో ఆస్పత్రి

ఆర్నెల్లకో ఆస్పత్రి

వచ్చే ఏడాది డిసెంబరు 9వ తేదీలోగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రులన్నీ పూర్తిచేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు....

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

8 సార్లు అధిష్ఠానానికి ఎన్ని డబ్బులిచ్చావు?

8 సార్లు అధిష్ఠానానికి ఎన్ని డబ్బులిచ్చావు?

తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి