• Home » ABN

ABN

ప్రకాశం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడిని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు.

కుప్పంలో తాటి ముంజలు ఆస్వాదించిన సీఎం దంపతులు

కుప్పంలో తాటి ముంజలు ఆస్వాదించిన సీఎం దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన క్షణాన్ని పంచుకున్నారు. బుధవారం సీఎం దంపతులు కుప్పంకు బయలుదేరారు.

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి కొండ‌ప‌ల్లి

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి కొండ‌ప‌ల్లి

ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భ‌వ‌న్‌లో మంత్రి కొండ‌ప‌ల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై స‌ల‌హా క‌మిటీ స‌మావేశమైంది.

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

బీజేపీ కార్యకర్తల కమిట్‌మెంట్‌, క్రమశిక్షణపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు.

అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని అత్తాపూర్ నుండి ఆరంఘర్ చౌరస్తా వరకు పోలీసులు చేజ్ చేశారు.

కులగణనపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు

కులగణనపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు

కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అనుమతి ఇచ్చారు.

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం

మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మహబూబాబాద్‌లో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకుల మృతి..

మహబూబాబాద్‌లో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకుల మృతి..

మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూర్ సమీపంలోని వెలికట్ట వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..

అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్..? రంగంలోకి దిగిన డీసీపీ

అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్..? రంగంలోకి దిగిన డీసీపీ

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధిలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఓ యువతిని కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి