Home » ABN
డిసెంబర్ తొలి వారం నుంచి చలి ప్రారంభమైంది. దాని తీవ్రత రెండో వారంలోనే అధికమైంది. ఉదయం, రాత్రి సమయాల్లో దట్టమైన పొగ మంచు ఆవారిస్తుంది. వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలే కాదు.. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.
జేఎంఐ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ విద్యార్థులకు జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో తీవ్ర వివాదం చెలరేగింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రశ్న అడిగారనే కారణంగా ఏకంగా ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యాడు. వివరాల్లోకెళితే...
ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మహిళలను తక్కువగా చూడొద్దని చెప్పే ఉద్దేశంలో కొన్ని మాటలు దొర్లాయని అది తప్పేనని నటుడు శివాజీ పేర్కొన్నారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం టీజీఈఆర్సీకి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలంటూ ప్రతిపాదన చేశారు.
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న వేళ ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణాలో కాంగ్రెస్ పాలపై మరోసారి మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని ఈ సందర్బంగా ఆయన విమర్శించారు.
ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఘోరంగా ఓడి తొమ్మిదోసారి ఆ కప్ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది భారత్. ఫైనల్లో ఓటమి చెందడానికి గల కారణాలను విశ్లేషించేందుకు కోచ్, కెప్టెన్లతో బీసీసీఐ సమీక్ష నిర్వహించనుంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ, సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం మరోసారి మంచు లక్ష్మీని సీఐడీ అధికారులు ముందు మంగళవారం హాజరయ్యారు.
విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఈసీలను బీజేపీ సొంత ఆస్తులుగా వాడుకుంటూ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.