Home » ABN
ఇథనాల్ కలిపిన పెట్రోల్(ఈ-20)ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించినట్టు వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..
నాసా వ్యోమగాములు క్రిస్ విలియమ్స్, జెస్సికా మిర్లు మంగళవారం భూమికి 400కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎ్సఎస్) వెలుపల 7.20గంటల పాటు
ఎల్ నినో ఎఫెక్ట్తో జూన్ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో అక్రమ వ్యాపారం హైదరాబాద్లో వెలుగుచూసింది. కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో తాజాగా ఉన్నట్లుగా మార్చి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని, అధిక సంఖ్యలో పాడైన చేపలను స్వాధీనం చేసుకున్నారు.
మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న దంపతులను పాము కాటువేయడంతో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరింత ఊపునిస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం మారనుందని ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.
హైదరాబాద్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అనలాగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్మాన్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
కేసీఆర్ అప్పులకు అసలు, మిత్తి కట్టాలి.. కేటీఆర్ లాగా రేవంత్ ఖాళీగా లేరని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బెల్జియంలోని ఆంట్వెర్ప్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక పార్ట్మెంట్లో బుధవారం ఉదయం చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది.
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో నెరూల్లోని ఎల్పీ బ్రిడ్జి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.