• Home » ABN

ABN

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం.. మంత్రి పొన్నం సవాల్

ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం.. మంత్రి పొన్నం సవాల్

గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గన్‌పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు.

డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు..

డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు..

డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

సవాళ్లు - ప్రతి సవాళ్లు.. చర్చలకు సిద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

సవాళ్లు - ప్రతి సవాళ్లు.. చర్చలకు సిద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

తెలంగాణలో ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.

మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా?  వీడియో వైరల్

మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా? వీడియో వైరల్

రైలు ఇంజిన్‌లో నెమలి చిక్కుకుంది. దానిని స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు సురక్షితంగా కాపాడారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్‌.!

రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్‌.!

రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతోన్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్‌ పార్టీ నేతలు ఎన్డీయేపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు.

విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!

విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!

తమిళనాడులోని విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్‌ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్‌ సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని...

రూ.3కోట్ల లంచం కేసు.. ఐపీఎస్‌ అరెస్ట్‌

రూ.3కోట్ల లంచం కేసు.. ఐపీఎస్‌ అరెస్ట్‌

హరియాణాలో రెండు వేర్వేరు కేసుల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులిద్దరిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి రూ.3కోట్లు లంచం తీసుకున్న కేసులో హరియాణా..

నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా

నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా

రష్యాకు రక్షణ సాంకేతికతను(డిఫెన్స్‌ టెక్నాలజీ), యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి