Home » ABN
భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు నునావత్ యుగంధర్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో పంటలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులకు పంటల బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది..
ఓ భారీ కొండచిలువ జనావాసంలోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా ఓ ఇంటి గుమ్మం వరకు చేరడంతో గ్రామస్తులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఇంట్లోకి వెళ్లకుండా స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది..
వాగు ఉప్పొంగింది.. దారి మూసుకుపోయింది.. అంబులెన్స్కు దారిలేదు. దీంతో ఓ గర్భిణికి వైద్యం కోసం డోలీనే దిక్కైంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామస్థులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి.. ఆమెను ఆసుపత్రికి తరలించిన దృశ్యం అందరి మనసులను కలచివేస్తోంది..
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగుపామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది మూడుసార్లు కాటు వేసినా వదలకుండా చివరకు దాన్ని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ అగత్యాలు, కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
స్థానిక నేవీ నగర్లో విషాదం చోటు చేసుకుంది. కొలాబాలో నౌక నావికుడి కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు మరణించారు.
మద్యం మత్తులో యువకులు కారు ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మరణించిన వైద్య విద్యార్థి ప్రియాంక కేసు దర్యాప్తు అధికారిగా పాటిల్ దేవరాజ్ నియమితులయ్యారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును వారు లాక్కెళ్లారు.