• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్

కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన నగదుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

హైదరాబాద్‌లోని పూల్‌బాగ్‌లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ (KRG) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారత్‌తో తొలి టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?

భారత్‌తో తొలి టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?

గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. వాహనదారులు వెళ్లే రూట్స్ ఇవే.!

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. వాహనదారులు వెళ్లే రూట్స్ ఇవే.!

హైదరాబాద్ మహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటి నుంచి ‘వన్‌ వే’ అమలైంది. ఈ మేరకు పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

పుల్లెల గోపీచంద్ కుమార్తెకు అర్జున అవార్డు..

పుల్లెల గోపీచంద్ కుమార్తెకు అర్జున అవార్డు..

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె, స్టార్ షట్లర్ పుల్లెల గాయత్రీ గోపీచంద్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి