Home » AAP
ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పాన్ ఇండియా పోస్టర్ ప్రచారం ప్రారంభించింది...
కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై మార్చి 31న తీర్పు చెబుతామని ఢిల్లీ కోర్టు శుక్రవారం తెలిపింది. సిసోడియాకు బెయిలు మంజూరు చేయవద్దని సీబీఐ (Central Bureau of Investigation) కోర్టును కోరింది. సీబీఐ దాఖలు చేసిన పత్రాల నకళ్లను నిందితునికి కోర్టు అందజేసింది. కేసు డైరీ, కొందరు సాక్షుల స్టేట్మెంట్లను కూడా అందుబాటులో ఉంచింది.
రాహుల్ను పరువు నష్టం కేసులో ఇరికించడం సరికాదని కేజ్రీవాల్ చెప్పారు.
వేర్పాటువాద ఖలిస్థాన్ మద్దతుదారు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) పరారవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వ్యతిరేకంగా గోడ పత్రికలు (Wall Posters)ను అంటించిన కేసులో
ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రి కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేయాలని బీజేపీ (BJP) డిమాండ్ చేసింది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2024 లోక్సభ ఎన్నికలే(2024 Lok Sabha elections) లక్ష్యంగా మమత పావులు కదపనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(Aam Aadmi Party) అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు.