భారత్ ఖాతాలో వరుసగా రెండో వైట్వాష్. ఐర్లాండ్పైనే కాకుండా.. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను కూడా టీమిండియా ఒక్క విజయం లేకుండానే ముగించింది. శనివారం చివరిదైన...
క్రాంతి గౌడ్ (5/37) కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనకు స్మృతీ మంధాన (69 బ్యాటింగ్) మరో అర్ధ శతకం తోడవడంతో ఇంగ్లండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు తిరుగులేని స్థితిలో...
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకంతో మెరిశారు...
ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా.. ప్రత్యర్థి జట్లకు గోల్స్ కూడా ఇవ్వకుండా దూసుకెళుతున్న స్పెయిన్ క్వార్టర్స్లో మాత్రం చెమటోడ్చింది...
విజయాలకన్నా వివాదాల్లో ఎక్కువగా నిలుస్తున్న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా మరో కీలక సమరానికి సిద్ధమైంది...
ఇద్దరు చెక్ రిపబ్లిక్ భామల మధ్య జరిగిన పోరులో తొమ్మిదో సీడ్ లిండా నొస్కోవా విజేతగా నిలిచింది. వింబుల్డన్ కొత్త తారగా 21 ఏళ్ల నొస్కోవా అవతరించింది. శనివారం హోరాహోరీగా...
భారత షూటర్ నీరూ ధండా షూటింగ్ వరల్డ్క్పలో స్వర్ణంతో అదరగొట్టింది...
భారత హైజంపర్ సర్వేశ్ కుశారె ప్రతిష్టాత్మక మొనాకో డైమండ్ లీగ్లో 2.26 మీటర్లు లంఘించి మూడో స్థానంలో...
భారత్తో జరుగుతున్న ఐదో టీ20 తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లు విజృంభించారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేశారు.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్లో చరిత్ర సృష్టించడం ప్రతి ప్లేయర్ కల. ఆ కలను భారత మహిళా జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ సాకారం చేసుకుంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో 5 వికెట్లతో విజృంభించిన ఆమె.. లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న తొలి మహిళా క్రికెటర్గా అరుదైన రికార్డు నెలకొల్పింది.