నవ్నీత్ కౌర్ డబుల్ ధమాకాతో.. మ హిళల హాకీ వరల్డ్క్పలో భారత్ 5వ స్థానంతో మెరుగ్గా ముగించింది. గురువారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 3-1తో జర్మనీని చిత్తు చేసింది.
ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగే వన్డే, మల్టీడే మ్యాచ్ల కోసం సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్కు తొలిసారి చోటు కల్పించారు.
తొలి రెండు రోజులు భారత బ్యాటర్లదే హవా.. ఆ తర్వాత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా 213 పరుగుల భారీ ఆధిక్యం.. అటు ఆతిథ్య శ్రీలంకకు ఫాలోఆన్ ఆడాల్సిన పరిస్థితి.
మహిళల ధనాధన్ క్రికెట్కు వేళైంది. ఎనిమిది జట్ల టీ20 ఆసియాక్పనకు శుక్రవారం తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్లో థాయ్లాండ్తో హాంకాంగ్ తలపడనుంది.
టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఆ రికార్డుకు కాస్త దగ్గర వచ్చాడు. దీంతో సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
భారత టీ20 చరిత్రలోనే గుర్తుండిపోయే రెండు అరుదైన రికార్డులు తమిళనాడు ప్రిమియర్ లీగ్లో చోటుచేసుకున్నాయి. టీఎన్పీఎల్2026లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో తొలి ఓవర్ మొదటి మూడు బంతులకే వికెట్లు పడటమే కాకుండా.. ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు.
న్యూజిలాండ్లో టీమిండియా పర్యటనకు ఇప్పటినుంచే భారీ క్రేజ్ కనిపిస్తోంది. న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంకర్ కూతురు అనయా బంకర్కు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు నో బాల్స్ వేశాడు. ఈనేపథ్యంలో టెస్టుల్లో నోబాల్స్ సంఖ్య తగ్గాలంటే ఫ్రీ హిట్ నిబంధనను అమలు చేయాలని భారత స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అభిప్రాయపడ్డాడు.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్స్వీప్కు భారత్ మరింత చేరువైంది. ఫాలోఆన్లో పసిందు సూర్యబండార (92), కమిందు మెండిస్ (55) అర్ధ శతకాలతో పోరాడినా.. కీలక తరుణంలో భారత స్పిన్నర్లు చెలరేగారు.