టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేశాడు.
సౌదీ ప్రో లీగ్లో పోర్చుగీస్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టయానో రొనాల్డో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అల్ నస్ర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో అల్ అఖ్డౌద్తో జరుగుతున్న మ్యాచులో రెండు గోల్స్ కొట్టి.. 14 సార్లు ఒకే క్యాలెండర్ ఇయర్లో 40 గోల్స్ కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ డగ్ బ్రేస్వెల్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 నుంచి 2023 వరకు బ్లాక్క్యాప్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు.. కేవలం 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26 వికెట్లు, టీ20ల్లో 20 వికెట్లు సాధించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే నేడు జరుగుతున్న మూడో రౌండ్కు వీరిద్దరూ అందుబాటులో లేరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోహిత్ ముంబై తరఫున ఆడబోడు. కారణాలు ఏంటంటే..?
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి. దీంతో పిచ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షి్పలో తెలుగు గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ అసమాన పోరాటంతో పతకాలు కొల్లగొట్టారు. ఆదివారం ముగిసిన ర్యాపిడ్ పోటీల్లో ఈ ఇరువురు టైటిల్కు...
ఏకపక్షంగా సాగుతున్న భారత్-శ్రీలంక సిరీ్సలో నాలుగో టీ20 మస్తు మజా పంచింది. జరిగిన మూడు మ్యాచ్లు స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా..ఆదివారంనాటి టీ20లో పరుగులు వెల్లువెత్తాయి....
తెలుగు యువ కెరటం సూర్య చరిష్మా తమిరి జాతీయ బ్యాడ్మింటన్లో సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల ఈ విజయవాడ అమ్మాయి జాతీయ సీనియర్ చాంపియన్షి్పలో సింగిల్స్...
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు ఒబైదుల్లా రాజ్పుత్పై నిరవధిక నిషేధం విధించారు. కొద్ది రోజుల కిందట బహ్రెయిన్లో...