ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
నేటి కాలంలో మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నారు. అయితే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే ఒక మహిళను పూర్తిగా స్వతంత్రురాలిగా చేయదు. ఒక మహిళను నిజంగా స్వతంత్రంగా నిలబెట్టే ఐదు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం..
బెంగళూరుకు చెందిన మానస మంజునాథ్ అనే ఇంజినీర్కు ఆటో ప్రయాణాల్లో దారుణమైన అనుభవం ఎదురైంది. డ్రైవింగ్ సమయంలో కూడా ఆటో డ్రైవర్లు సెల్ఫోన్స్లో రీల్స్ చూడ్డం ఆమెను భయపెట్టింది.
సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుటుంది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులకు స్పెషల్గా ఈ కోట్స్తో విషెస్ చెప్పండి.
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా కొంతమంది వృద్ధులు యువకుడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా యువకుడిని చావచితక్కొట్టారు.
మొబైల్ ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై ఒక మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఒక రెస్టారెంట్ వారు దోశను బొగ్గులా నల్లగా తయారు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రయోగాన్ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.
తన కుటుంబంతో సహా వచ్చి గర్ల్ఫ్రెండ్ ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తూ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు దారి తప్పింది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి, వాళ్లతో మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.