సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని చిత్ర విచిత్రాలన్నీ మన చేతిల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఒక పక్షి కుందేలు పిల్లలను మింగేయగా.. వాటిని నోటి నుంచి ప్రాణాలతో బయటకు తీసిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రాణం పోయింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లో రోడ్డు పక్కన కారు ఆపిన వ్యక్తి.. డోర్ను అకస్మాత్తుగా తెరవడంతో ఈ ప్రమాదం జరిగింది.
పరీక్ష రాసే సమయంలో చాట్జీపీటీ సాయం తీసుకునేందుకు ప్రయత్నించిన ఒక విద్యార్థికి ఎదురైన అనుభవం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఓ ఆటో డ్రైవర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన నిజాయతీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి శభాష్ అనిపించుకుంటున్నాడు. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన నగదును తిరిగి చెల్లించి నిజాయితీ చాటుకున్నాడు.
అర్జెంటీనాలో ఓ విమానంలో అధిక బ్యాగేజీకి సంబంధించిన రుసుం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల కళ్లుగప్పి అధిక బ్యాగేజీతో విమానంలోకి ప్రవేశించిన ఆమె పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
మహిళా డ్రైవర్, ఓ యువకుడికి మధ్య జరిగిన వాడివేడి సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టడమే కాకుండా అడ్డగోలు వాదనకు దిగిన మహిళపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అయోధ్యలో దారుణ ఘటన వెలుగు చూసింది. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు యువకులు పబ్లిక్ పార్కులో ప్రేమ జంటపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి మరీ పిడిగుద్దులు కురిపించారు.
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
మండిపోతున్న ఎండల్లో తాజ్ మహల్ ప్రాంగణంలో కోతులు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.