తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఓహియో వ్యాలీలో ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ మార్చి 1వ తేదీన కొలంబస్లో ఘనంగా నిర్వహించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో యునైటెడ్ ఇన్ వెల్నెస్ – సెలబ్రేటింగ్ ఉమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు లోకిరెడ్డి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
తల్లిదండ్రులను చంపిన ఓ భారతీయ టీనేజర్ తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో చోటుచేసుకుంది. విషయం తెలిసి స్థానిక ఎన్నారైలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
గతేడాది డిసెంబర్ 6న డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది.
కల్తీ నెయ్యి ప్రసాదాల ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతకు భంగం కలిగించిన వైఎస్ఆర్సీపీ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా నాయకుడు వడ్లమూడి సారధి నాయుడు డిమాండ్ చేశారు.
తోటి భారతీయులకు సేవ చేయడంలో ముందున్న కొందరు ఎన్నారైల సేవకులను గుర్తించిన ఒమాన్లోని భారతీయ ఎంబసీ ఇటీవల వీరిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందించింది.
హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) తుంగ్ చుంగ్లోని ఎన్ఏఏసీ సెంటర్ ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది.
సందర్శక వీసాపై వచ్చి మరణించిన ఒక పేద మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఒమాన్లోని తెలుగు తమ్ముళ్లు ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైన ఖర్చులు తాము చెల్లించి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సహకరించారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గల్ఫ్ దేశాల పాలకులు అనేక మంది ఖైదీలను విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలకు అనుగుణంగా ఖైదీలకు క్షమాభిక్షతో స్వేచ్ఛను ప్రసాదించారు.
ఏపీ బడ్జెట్లో ప్రవాసీయుల సంక్షేమానికి కేటాయింపులను ప్రభుత్వం రెట్టింపు చేయడంపై ఎన్నారైలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని వారిలో హర్షం వ్యక్తమవుతోంది.