సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని ప్రతిబింబించారు.
బాల్టిమోర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా మహాసభలకు మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ను కూడా సభలకు ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు ఆటా తెలిపింది.
డల్లాస్ సమీపంలోని సౌత్లేక్కు చెందిన ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి మెండు. తన అభిరుచితో నేర్చుకున్న విజ్ఞానాన్ని అమెరికాలోని పిల్లలకు ఆర్థిక పాఠాలుగా బోధిస్తుంది.
క్రైస్తవ ధార్మిక సదస్సు కోసం బహ్రెయిన్కు వెళ్లి ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు క్రైస్తవ బోధకులు తాము మాతృభూమికి చేరాలంటూ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రార్ధనలు ఫలించాయి. త్వరలో వారు భారత్కు చేరుకోనున్నారు.
ఆటా మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశం ఎలికాట్ నగరంలో తాజాగా జరిగింది. సభ నిర్వహణకు సంబంధించి ప్రణాళిక, ఇతర అంశాలపై ఆటా సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
శనివారం నాడు గ్రేప్వైన్లో నాట్స్ 2026-27 కార్యవర్గం స్థానిక ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో సంస్థ బోర్డు నూతన ఛైర్మన్ కంచర్ల నందకిషోర్ ప్రసంగించారు.
మిషిగన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి బరిలోకి దిగారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుంటుంది. తానా ఆధ్వర్యంలో చార్లెట్ టీం.. శ్రీ సాయి గురు దేవదత్త మందిరం, ‘హార్ట్సేఫ్ వర్క్ప్లేస్’ సంయుక్తంగా నార్త్ కరోలినాలోని కాంకర్డ్లో సీపీఆర్, ఏఈడీ శిక్షణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
యూఎస్లో తెలుగు వారికే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్ విద్యార్థులకు తానా గుడ్ న్యూస్ చెప్పింది.