• Home » NRI

ప్రవాస

గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి.. రూ.5 లక్షల సాయం

గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి.. రూ.5 లక్షల సాయం

ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరైంది.

గల్ఫ్ దేశాలలో వైభవంగా చంద్రబాబు జన్మదినోత్సవం

గల్ఫ్ దేశాలలో వైభవంగా చంద్రబాబు జన్మదినోత్సవం

ఎడారి దేశాలలో తెలుగు తమ్ముళ్లు మరోసారి కదం తొక్కారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.

మంజుల ఘట్టమనేనిచే నాట్స్ వెల్‌నెస్ వెబినార్‌

మంజుల ఘట్టమనేనిచే నాట్స్ వెల్‌నెస్ వెబినార్‌

అమెరికాలో నాట్స్ సంస్థ ప్రవాస భారతీయుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వెల్‌నెస్ వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, వెల్‌నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

హాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలు

హాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలు

హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. లీజర్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది.

తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఎడిసన్‌లో 600 మందికి ఆహార సేవలు

తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఎడిసన్‌లో 600 మందికి ఆహార సేవలు

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 'స్థానిక సమాజానికి సేవ' కార్యక్రమంలో భాగంగా సుమారు 600 మందికి ఆహారం, అవసరమైన సరుకులు అందించారు.

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

జర్మనీలోని పలు నగరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.

మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వీసా ఫ్రాడ్ కేసు.. దోషులుగా ఇద్దరు భారతీయులు

వీసా ఫ్రాడ్ కేసు.. దోషులుగా ఇద్దరు భారతీయులు

యూఎస్ వీసా ఫ్రాడ్ కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. తాము చేసిన నేరాన్ని వారు అంగీకరించారని కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం పేర్కొంది.

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం

తమ ప్రియతమ నేత, టీడీపీ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాలలోని టీడీపీ అభిమానుల్లో అత్యధికులు ముందస్తుగా నిర్వహించుకుంటున్నారు.

మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి

మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి

ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మస్కట్, సలాల నగరాలలో వేర్వేరుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు కార్యక్రమాలను నిర్వహించాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి