• Home » National

జాతీయం

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

ఎరువులపై యుద్ధ ప్రభావం పడకుండా రైతుల అవసరాలకు సరిపడా సరఫరా చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.

కేబీసీలో రూ. 50 లక్షలు గెలిచి.. రూ. 2.5 కోట్ల స్కామ్‌లో అరెస్టై..

కేబీసీలో రూ. 50 లక్షలు గెలిచి.. రూ. 2.5 కోట్ల స్కామ్‌లో అరెస్టై..

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పాల్గొని ఏకంగా 50 లక్షల రూపాయలు గెలుచుకున్న ఓ మహిళా తహసీల్దార్.. 2.5 కోట్ల రూపాయల స్కామ్‌లో జైలుపాలయ్యారు. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.

అయోధ్యలో అద్భుతం: రామ్ లల్లా నుదుట సూర్య కిరణం.. భక్తిపారవశ్యంలో భక్తులు..

అయోధ్యలో అద్భుతం: రామ్ లల్లా నుదుట సూర్య కిరణం.. భక్తిపారవశ్యంలో భక్తులు..

శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి (రామ్ లల్లా) నుదుటిపై సూర్య కిరణాలు తిలకంలా మెరిసిపోయాయి.

'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు

'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఎల్‌పీజీ కొరత.. లాక్‌డౌన్ ఉంటుందా? కేంద్ర మంత్రి సమాధానం ఇదీ

ఎల్‌పీజీ కొరత.. లాక్‌డౌన్ ఉంటుందా? కేంద్ర మంత్రి సమాధానం ఇదీ

భారత్‌లో ఎల్‌పీజీ కొరత కారణంగా లాక్ డౌన్ ఉండవచ్చన్న కథనాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు. అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 తగ్గిస్తూ కేంద్రం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన ‘నయారా’

లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన ‘నయారా’

దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఇంధన రిటైలర్‌ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 గురువారం...



తాజా వార్తలు

మరిన్ని చదవండి