• Home » National

జాతీయం

రాజ్యసభలో ఉన్న తెలుగు ఎంపీల ఆస్తులు రూ.10 వేల కోట్లు

రాజ్యసభలో ఉన్న తెలుగు ఎంపీల ఆస్తులు రూ.10 వేల కోట్లు

రాజ్యసభ ఎంపీల ఆస్తుల మొత్తం రూ.26,047 కోట్లు కాగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల వాటే రూ.10,079 కోట్లు అని ఏడీఆర్‌ తెలిపింది. ఇందులో బీఆర్‌ఎస్‌ ఎంపీ...

క్రెడిట్‌ కార్డు లావాదేవీలో మోసం జరిగితే

క్రెడిట్‌ కార్డు లావాదేవీలో మోసం జరిగితే

క్రెడిట్‌ కార్డు ద్వారా మోసపూరిత లావాదేవీ జరిగినప్పుడు వినియోగదారుపై భారం తగ్గించి, రక్షణ కల్పించేలా రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) బుధవారం సవరించిన మార్గదర్శకాలను...

SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం

SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య.. డోరు మూసే విషయంలో గొడవై..

లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య.. డోరు మూసే విషయంలో గొడవై..

ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు.

ఇరాన్‌కు రండి.. ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం..

ఇరాన్‌కు రండి.. ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం..

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.

భారీ వర్షాలు.. మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి..

భారీ వర్షాలు.. మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి..

ముంబై మేయర్ రీతూ తావ్డే ఫుట్‌పాత్‌పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు. రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్.. శిథిలాల కింద డజన్ల కొద్దీ వర్కర్లు..

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్.. శిథిలాల కింద డజన్ల కొద్దీ వర్కర్లు..

పశ్చిమ బెంగాల్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్ కుప్పకూలిన ఘటనలో డజన్ల కొద్దీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

హృదయానికి గమ్యం దొరికింది.. కాబోయే భర్తను చంపేముందు రొమాంటిక్ పోస్ట్‌లు..

హృదయానికి గమ్యం దొరికింది.. కాబోయే భర్తను చంపేముందు రొమాంటిక్ పోస్ట్‌లు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.

ఇరాన్‌కు వెళ్లేవారికి భారత్ తాజా హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన..

ఇరాన్‌కు వెళ్లేవారికి భారత్ తాజా హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన..

ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి