ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమయింది. 15.5 బీఘాల (9.68ఎకరాలు) భూమి విషయమై 1957లో మొదలయిన కేసుపై ధర్మాసనం నాలుగో తరానికి చెందిన భూమి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
దేశ యువత డ్రగ్స్ ‘మత్తు’లో చిత్తు కాకుండా, ఆ మహమ్మారి ఉచ్చులో పడకుండా వారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
రోజురోజుకీ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం బొగ్గు, నీరు, గాలి, సౌరశక్తి, అణుశక్తి వంటి అన్ని వనరులనూ ఉపయోగిస్తున్నాం. అయినా, ఎప్పటికప్పుడు కరెంటు డిమాండ్ పెరుగుతోంది.
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నుంచి ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులకు తోడు ..
తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్ నియమితులయ్యారు. ఠాగూర్ నియమాకాని..
భారత ప్రధాని మోదీకి మేం పెద్ద అభిమానులం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో అన్నారు. మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం..
తొమ్మిదేళ్లుగా డీఎంకే నేతృత్వంలోని ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎ్సపీఏ)’ కూటమిలో కొనసాగిన ‘మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం...
పేపర్ లీకయిన నేపథ్యంలో మహారాష్ట్రలో ఆదివారం జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడింది. థానె జిల్లాలోని భివాండి ..
అమెరికాకు చెందిన హెల్త్కేర్ రియల్ ఎస్టేట్ వెల్టవర్ సీఈవో, భారత సంతతికి చెందిన శంఖ్ మిత్ర ప్రపంచంలోనే రెండవ అత్యధిక వార్షిక...
తన సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలను ‘రాయితీ’ కింద ఖాతాలో వేయించుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌధరి వ్యవహారం...