రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల ప్రకటనలను రైల్వే స్టేషన్ల పరిధిలో గానీ, రైలు బోగీలపై కానీ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ రైల్వేశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆకలితో ఉన్న మావోయిస్టులకు అన్నం పెట్టి ఓ ఎస్సై మానవత్వం చాటుకున్నారు. ఛత్తీ్సగఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమిళగ వెట్రి కళగం(టీవీకే)కు చెందిన ప్రజా కూటమికి, సీఎం స్టాలిన్ నాయకత్వంలోని అతుకుల బొంత కూటమికి మధ్యే ద్విముఖపోటీ అని టీవీకే పార్టీ అధినేత....
ఆదాయపన్ను చెల్లించని కుటుంబాల గృహిణులకు వాషింగ్ మిషన్, టీవీ, రిఫ్రిజిరేటర్, మిక్సీ, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్ తదితర గృహోయోగ ఎలకా్ట్రనిక్ వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు రూ.8వేల విలువైన కూపన్ను ....
హిమాచల్ ప్రదేశ్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం కేసులో కింది కోర్టులు బాధితురాలి పేరును రికార్డుల్లో ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
అత్తమామలను పోషించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత కోడలిపై లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారపడ్డవారిని పోషించడానికి...
యూఎస్ వీసా నిబంధనలు సోమవారం నుంచి మరింత కఠినతరం కానున్నాయి. ఈమేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటన చేసింది.
విమానాల్లో కనీసం 60 శాతం సీట్లకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదన్న నిర్ణయం ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానుంది. సీట్ల కేటాయింపులో పారదర్శకత పాటించడంలో భాగంగా...
దేశంలో నక్సలిజం నిర్మూలనకు కేంద్రం ప్రకటించిన మార్చి 31 డెడ్లైన్కు ఒకరోజు ముందు.. ఇదే అంశంపై లోక్సభలో సోమవారం కీలక చర్చ జరగనుంది. ‘
మినాబ్లోని పాఠశాలపై క్షిపణులతో దాడి జరిపి దాదాపు 175 మంది మృతిచెందడానికి ఇద్దరు అమెరికా నేవీ అధికారులే బాధ్యులని ఇరాన్ బహిరంగంగా ఆరోపించింది.