నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలందించడానికని చెప్పారు...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం సభలో.. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ను....
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట చేస్తున్న నగదు మోసాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....
అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశీయ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విమాన ఇంధనం (ఏటీఎఫ్), వాణిజ్య ఎల్పీజీ ధరల్లో మార్పులు చేశాయి....
ప్రాజెక్టుల కోసం విదేశాల నుంచి నిధులు సేకరణకు ఉద్దేశించిన ‘మసాలా బాండ్లు’ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ కేరళ సీఎం విజయన్కు ఈడీ....
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై రైతులను నిందించడం సరికాదని, ఈ అంశంపై విచారణ సందర్భంగా...
బీఎల్ఓ అధికార్ రక్షా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. బీఎల్ఓలకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలపై తీవ్రమైన పని ఒత్తిడి మోపుతున్నారని కమిటీ ఆరోపిస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.
థరూర్ స్వరాష్టమైన కేరళలో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయన ఒకవేళ కాంగ్రెస్కు ఉద్వాసన చెప్పాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆపని చేయాల్సి ఉంటుంది.
ఓ భార్యాభర్తల జంట గుడి దగ్గర భిక్షమెత్తే మహిళ బిడ్డను కిడ్నాప్ చేసింది. ఆ బిడ్డను వేరే జంటకు అమ్మడానికి ప్రయత్నించింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది.