ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం.
జమ్మూ కశ్మీర్ లడఖ్లోని లేహ్లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.5గా నమోదు అయింది.
నీట్ పీజీ పరీక్ష కేంద్రాల కేటాయింపు అంశం విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది. దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ఈ నెల 30న జరగనుండగా.. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలు...
మహారాష్ట్రలో వాణిజ్య ప్యాసింజర్ వాహనాలు నడిపే డ్రైవర్లకు మరాఠీ భాష పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది....
పుకెట్ నుంచి ఢిల్లీ వస్తూ ఈ నెల 4న అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తు కోల్పోయిన ఎయిర్ ఇండియా విమానం పైలట్కి సంబంధించి...
‘షార్ట్ కట్’తో మీ జీవితాలు ముగిసిపోతాయని యువతను ప్రధాని మోదీ హెచ్చరించారు. ప్రస్తుతం రీల్స్ యుగం నడుస్తోందని..షార్ట్ కట్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని దారులు...
తన ఓటును తొలగించారంటూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈసీ తరఫున అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్ ఓ ప్రకటన చేస్తూ..
అదానీపై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా ఫెడరల్ కోర్టు శాశ్వతంగా కొట్టివేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు...
రాజకీయంగా నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే అధికార, విపక్ష నేతలు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. విభేదాలు పక్కనపెట్టి హాయిగా పలకరించుకున్నారు...
కేరళం రాష్ట్రానికి చెందిన సీపీఎం ఎంపీ జాన్బ్రిట్టా్సపై బీజేపీ ఎంపీ సుష్మితాదేవ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. విపక్షాల రాద్దాంతంతో బుధవారం కొద్దిసేపు సభా..