నగర జీవితంలో ట్రాఫిక్ జామ్లు, మాల్స్ హడావిడి, మొబైల్ స్క్రీన్లతో గందరగోళంతో ఉన్నారా. ఈ దసరా సెలవుల్లో ప్రకృతి ఒడిలోకి చేరుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. అందుకోసం హైదరాబాద్ నుంచి 5 గంటల దూరంలో చక్కటి ప్లేస్ ఉంది. అది ఏంటి, ఎలా వెళ్లాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలో కొన్ని దేశాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మీరు వాటిని కేవలం ఒక రోజులో అంటే 24 గంటల్లో సులభంగా సందర్శించవచ్చు. ఇవి పూర్తిగా స్వతంత్ర దేశాలు..
ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే, ఆగ్రా నగరంలోని..
ఆస్ట్రేలియా ఎయిర్పోర్టుల్లో బయోసేఫ్టీ రూల్స్ ఎందుకు కఠినంగా ఉంటాయో? విదేశీ పూలను కూడా ఎందుకు అనుమతించరో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నవరాత్రి పండుగ ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీను ప్రకటించింది.
మీరు ఎప్పటినుంచో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చూస్తున్నారా. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భుతమైన యాత్రను ప్రకటించింది. ట్రైన్ ద్వారా 7 జ్యోతిర్లింగాల యాత్రను తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, కొన్ని కారణాల వల్ల మనం ఆ జర్నీ చేయలేకపోవచ్చు. అయితే, వేరొకరికి మనం ఆ టికెట్ ఇవ్వొచ్చా? ట్రైన్ టికెట్పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఆర్సీటీసీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్కు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను లేట్ చేయకుండా తెలుసుకుందాం..
విశ్రాంతి కోసం చాలా మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు. అయితే, ప్రపంచంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లే దేశం ఏదో తెలుసా?
గణేశుడిని భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజిస్తారు. అయితే, ప్రపంచంలోనే ఎత్తైన గణేశ్ విగ్రహం ఏ దేశంలో ఉందో మీకు తెలుసా?