ప్రతిరోజూ వేలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటారు. ఇది సౌకర్యవంతమైనదే అయినా, కొన్ని సందర్భాల్లో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి..
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
షిర్డీ సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే మాత్రం ఆస్తులు అమ్మాల్సిందే.
ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు జరుపుకుంటారు. అయితే, దీపావళి సందర్భంగా, దేశంలో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునే నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాహనంలో ఈ20 బ్లెండెడ్ ఇంధనాన్ని వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మైలేజీ గురించి చింత ఉండదు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అక్టోబర్లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?శరదృతువులో US లోని ఈ 5 లొకేషన్లను అస్సలు మిస్ అవకండి!
మీరు దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
నేపాల్ ఒక ప్రకృతి సౌందర్యంతో నిండిన దేశం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సేదతీరే ఈ దేశం ప్రతి సంవత్సరం వేలాది దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
చాలా మందికి కారులో లేదా బస్సులో ప్రయాణించేటప్పుడు వికారం, వాంతులు, తలతిరగడం వంటివి ఎదురవుతాయి. కాబట్టి, ప్రయాణం వల్ల కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..