దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర జూన్ 2025లో పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కైలాస మానస సరోవర్ యాత్ర అంటే ఏంటి? ఈ పవిత్రమైన యాత్రకు ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి కొన్ని అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబర్లో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రకృతిని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాబట్టి..
ఫారన్ ట్రిప్కు ప్లాన్ చేసుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ దేశాల పర్యటనకు వెళ్లే వారికి అందుకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంది.
విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ప్యాకేజీను ఐఆర్సీటీసీ తీసుకు వచ్చింది.
శీతాకాలం ప్రారంభమైంది. నవంబర్ మాసంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రకృతి ప్రేమికులు ప్లాన్ చేసుకుంటారు. వారిని కట్టిపడేసే ప్రాంతాలు దేశంలోని చాలానే ఉన్నాయి.
కార్తీక మాసంలో భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరందరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, నూతన వధూవరులు హనీమూన్కు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? ఇండియాలో తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని ప్రముఖ శీతాకాల పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాల్లో పర్యటించాలి. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతాల్లో పర్యటన.. మనస్సుపై చెరగని ముద్ర వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇటీవల కాలంలో బస్సులు, కార్లలో ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సంఘటనలు ఎక్కువయ్యాయి. అయితే, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..