బీచ్కి వెళ్లినప్పుడు అక్కడి అందమైన గవ్వలు, ఇసుక లేదా చిన్న వస్తువులను జ్ఞాపకంగా ఇంటికి తీసుకెళ్తుంటారు. కానీ అలా చేయడం పర్యావరణానికి హానికరమని చాలా మందికి తెలియదు.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకుంటున్నారా? అయితే, ఐఆర్సీటీసీ మీకోసం ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు ప్రధాన దేవాలయాలను సౌకర్యవంతంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.
విదేశాలకు మొదటిసారి ప్రయాణించడం ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక అనుభవం. అయితే, మొదటిసారి విదేశాలకు వెళ్తున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
వేసవిలో ఉపశమనం పొందడానికి చల్లని పర్వత ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారతదేశంలోనే కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి వాతావరణం చల్లగా ఉండి, కుటుంబంతో లేదా స్నేహితులతో ఆనందంగా సెలవులు గడపడానికి అనువుగా ఉంటుంది.
ఈ వేసవిలో దక్షిణ భారతదేశంలోని అందమైన పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ మీకు స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ‘మెజెస్టిక్ సదరన్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
తెలంగాణలో మాల్దీవుల అనుభూతిని ఇచ్చేలా ప్రత్యేకమైన ప్రదేశం ఉందని తెలుసా? హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల దూరంలో ఉంది. తక్కువ బడ్జెట్లో, కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా ట్రిప్కు వెళ్లవచ్చు.
ప్రస్తుతం జనరేషన్ Z యువతలో ప్రయాణం ఒక కొత్త ట్రెండ్గా మారుతోంది. టెక్నాలజీ సహాయంతో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, మారుమూల ప్రాంతాలను అన్వేషించడం, సాహసయాత్రలు చేయడం వంటి కొత్త ప్రయాణ ధోరణులు ఈ తరం యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, లాంగ్ ట్రిప్ వెళ్లలేని వాళ్లు హైదరాబాద్ దగ్గర్లో ఈ టూరిస్ట్ ప్రదేశానికి వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
భారతదేశంలో మహిళలు ఒంటరిగా కూడా సురక్షితంగా పర్యటించగలిగే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం, భద్రత కలిగిన కొన్ని నగరాలు మహిళా ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తాయి.
మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు కలిసిన ప్రదేశం చూడాలంటే ఉత్తరాఖండ్లోని ఔలి హిల్ స్టేషన్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. స్కీయింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.