సింగపూర్కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి. 2026 నుంచి సింగపూర్ ప్రభుత్వం ‘నో బోర్డింగ్’ అనే కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఆ వివరాలు మీకోసం...
ఈ వాలెంటైన్స్ వీక్లో మీ ప్రేయసి లేదా ప్రియుడితో ప్రత్యేకమైన క్షణాలు గడపాలని అనుకుంటున్నారా? ఎక్కువ ఖర్చు లేకుండా భారతదేశంలోనే ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చే ఐదు రొమాంటిక్ డెస్టినేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ రైళ్లు రెండు గంటలకు మించి ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఉంటుంది. అంతేకాకుండా.. మూడు గంటలకు మించి ఆలస్యం అయితే టికెట్ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ (TDR) కూడా పొందవచ్చు.
ప్రపంచంలో అత్యాధునిక విమానాశ్రయాలు ఉన్న దేశాలే కాదు, ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఈ దేశాలకు విదేశీ పర్యాటకులు భారీ స్థాయిలో వస్తుంటారు. కారణం ఆయాదేశాల్లోని ప్రకృతి అందాలే. మరి ఆ ఐదు దేశాల ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
హైవేలపై ప్రయాణం చేసే సమయంలో మనకు సైన్ బోర్డులు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అయితే, సైన్ బోర్డులు ఎందుకు ఆ రంగులో ఉంటాయి? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదేశాలు మీ ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా మార్చేస్తాయి.
వివిధ నగరాల్లోని ప్రజారవాణా సాధనాల్లో జర్నీలను సులభతరం చేసేలా పైన్ ల్యాబ్స్.. భారత్ యాత్ర కార్డు పేరిట ఓ ప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చింది. మరి ఈ కార్డు ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్లోని చక్రత హిల్ స్టేషన్ ప్రశాంతమైన వాతావరణం, సహజ సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే, ఈ హిల్ స్టేషన్కు విదేశీయులకు అనుమతి లేదు.. ఎందుకంటే..
ఇటీవల ఒంటరిగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొదటిసారి సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు సరైన గమ్యస్థానం ఎంచుకోవడం చాలా ముఖ్యం.
జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఢిల్లీకి సమీపంలోని చారిత్రక, ప్రకృతి, ప్రశాంతమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించండి.