పనస పండు తిన్న తర్వాత గింజలను చాలామంది పారేస్తుంటారు. కానీ ఆ గింజల్లోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పనస గింజలతో రుచికరమైన కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది.
పెళ్లి తర్వాత కొత్త కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉండడం ప్రతి అమ్మాయికి ఎంతో ముఖ్యమైన విషయం. ముఖ్యంగా అత్తగారికి ఇష్టమైన కోడలిగా మారాలంటే కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ E క్యాప్సూల్స్ చర్మానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? వాటిని ముఖానికి ఎలా సరైన విధంగా ఉపయోగించాలి? వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుందాం..
మాంసాహార ప్రియులకు బోటీ కర్రీ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్తో సింపుల్గా బోటీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఒక్క కౌగిలింత ఎంతో ఓదార్పునిస్తుంది... అంతకన్నా ఎక్కువగా భరోసానిస్తుంది... ఒక్క ఆలింగనం ఆందోళనను తగ్గించి, మనసును తేలిక చేస్తుంది.
ప్రతీ ఒక్కరికీ కొన్ని అలవాట్లు, అభిరుచులుంటాయి. శరీరం, మనసు వాటికి అలవాటు పడిపోతుంది. రొటీన్గా చేసుకుంటూ పోతుంటారు.
తెర మీద విజయ్, త్రిషలది హిట్ పెయిర్... తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలోనూ ఆమెపైనే ఫోకస్. ప్రస్తుతం సోషల్మీడియాలో త్రిష హవా నడుస్తోంది.
భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. ముఖ్యంగా భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి–తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.