వేసవిలో ఫ్రిజ్ను ఓవర్లోడ్ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ను సరైన విధంగా ఉపయోగించకపోతే దాని కూలింగ్ పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు పడిపోయిన వైనాన్ని నిపుణులు గుర్తించారు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో యువతలో ఆశలు, అంచనాలు మారిపోయి ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయని అంటున్నారు.
పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. 3 వేలు దాటితే.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 50 పెంచారు.
లిచీ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని అధికంగా తింటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే లిచీని ఎంత మోతాదులో, ఎప్పుడు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బస్సులో ప్రయాణించే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా మారుతుంది. బస్సు టైమ్ నుంచి సీటు ఎంపిక వరకు ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల చివరి నిమిషం ఇబ్బందులను నివారించవచ్చు.
భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య.. ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతోందని చెబుతున్నారు.
వేసవిలో ఎండ తీవ్రత, చెమట, దుమ్ము కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. దీంతో చాలామంది జుట్టుకు నూనె రాసుకోవాలా వద్దా అనే సందేహంలో ఉంటారు.
రోడ్డు ప్రయాణాల సమయంలో హైవేలపై దొరికే రకరకాల ఆహార పదార్థాలు చాలా మందిని ఆకర్షిస్తుంటాయి. అయితే, శుభ్రత లేని ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవితంలో వచ్చే కష్టాలు, ఒత్తిడులను ఎదుర్కోవాలంటే మానసికంగా బలంగా ఉండటం చాలా అవసరం. అయితే చాలా మంది చిన్న సమస్యలకే భయపడిపోతుంటారు. అలాంటి సమయంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన సూచనలు మనకు మానసిక ధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
పనస పండు తిన్న తర్వాత గింజలను చాలామంది పారేస్తుంటారు. కానీ ఆ గింజల్లోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పనస గింజలతో రుచికరమైన కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు.