సుమారు మూడేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన దాదాపుగా...
భారీగా పెంచిన హెచ్-1బీ ఫీజు నుంచి విదేశీ డాక్టర్లకు కొంత మేరకైనా ఉపశమనం కలిగించాలంటూ అమెరికాకు చెందిన 100 మంది చట్టసభ సభ్యులు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీకి లేఖ రాశారు. ఈ లేఖకు అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.
వాట్సాప్పై రష్యా నిషేధం విధించింది. తమ చట్టాలకు కట్టుబడి ఉండనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు.
తుర్కియే పార్లమెంటులో సభ్యులు రచ్చ చేశారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణల్లో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్లో హిందువులపై అకృత్యాలు ఆగటం లేదు. హిందువులే టార్గెట్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీపూ చంద్రదాస్ హత్య దగ్గరినుంచి ఇప్పటి వరకు 20 మందికిపైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు.
భారత్తో వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్లోని అంశాలపై అమెరికా పప్పులో కాలేసింది. భారత్ సుంకాలు సున్నాకు తగ్గించే అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల్లో కొన్ని పప్పుధాన్యాలు కూడా ఉన్నాయంటూ విడుదల చేసిన ఫ్యాక్ట్షీట్ను సవరించుకుంది...
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఒక షూటర్ విచక్షణరహితంగా కాల్పులు జరిపింది.
దక్షిణ థాయిలాండ్లోని ఓ పాఠశాలలో ముష్కరుడు రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల కొద్దీ ప్రాణాలు తీశాడు.
ఓ మహిళ స్కూల్ విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. దీంతో 9 మంది చనిపోగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై కాల్పుల అనంతరం ఆ మహిళ తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది.