కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్కు చేరుకుంటుంది.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టిన నాటి నుంచీ అమెరికా సగటున రోజుకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కోల్పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిల్లో అధిక శాతం డ్రోన్స్ అని తేలింది.
చర్చలకు పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధులు విమానంలో తమతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల ఫొటోలు, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.
ఇరాన్తో అమెరికా చర్చలు జరపనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప.. ఇరాన్ దగ్గర మరో ఆస్త్రం లేదని అన్నారు.
పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. ఆసియా దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక, ఇరాన్పై దాడికి తెగబడిన అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా - ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం పాక్ చేరుకోగా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది.
నాసా ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమైంది. వ్యోమగాములతో కూడిన ఒరాయన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా స్ప్లాష్ డౌన్ అయింది..
పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు ఆగినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. లెబనాన్పై దాడుల నిలిపివేతపై...
పాక్కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. తమతో గేమ్స్ వద్దని స్పష్టం చేశారు. అయితే, చర్చలు సానుకూలంగానే సాగుతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు.