పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాకర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.
ఇరాన్కు సహాయం చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని దాని మిత్రదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేయని పక్షంలో భారీ ఆర్ధిక మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.
ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న తెలుగు సంతతి జాబితాలో మరో మహిళ చేరారు. తెలంగాణ మూలాలు ఉన్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్...
టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోకుండా నిషేఽధం విఽధించనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్...
ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాలోని పెద్ద పెద్ద కంపెనీల ఆస్తులను పుతిన్ సర్కారు జప్తు చేస్తుండడంతో.. రష్యన్లలో కొత్త భయం మొదలైంది. తమ బ్యాంకు ఖాతాల్లో..
పాక్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్లోని బహావల్నగర్లోజరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ ప్రకటన విడుదల చేశారు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో మంగళవారం ఓ బంగారం గని కూలిపోవడంతో 30 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా ఆ జలసంధి అమెరికాలో కలిసిన కొత్త భూభాగమని పేర్కొన్నారు...