శరీరంలో విటమిన్ లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి, దీనివల్ల శరీరంలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ డి, దీనిని విటమిన్ డి3 అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే విటమిన్లలో ఒకటి.
ఈ రోజుల్లో డయాబెటిస్ సర్వసాధారణంగా మారుతోంది. దీనిని పూర్తిగా నయం చేయలేము, కానీ మందులు, కొన్ని ఇంటి నివారణలతో దీనిని నియంత్రించవచ్చు. కొన్ని మొక్కల ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
హాస్టల్లో ఉండడం వల్ల అన్ని పూటలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టమే. అయినా, బయట తేలికగా దొరికే కొన్ని ప్రత్యామ్నాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా సరైన ఆహారాన్ని తగిన మొత్తంలో తీసుకుంటే వెంటనే ఆకలి వేయదు.
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ సమస్యలు ఉన్నవారు నీరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
దసరా పండుగ సందర్భంగా నాన్ వెజ్ ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ సింపుల్ హెల్తీ టిప్స్ మీ కోసం..
ఆకుకూరలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, పాలకూర, మెంతికూర, ఆవ కూర ఈ మూడింటిలో ఏ ఆకుకూరల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారా? అయితే, ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది జ్ఞాపకశక్తి కోల్పోతుంటారు. అయితే, జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం ఏంటి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పాతబస్తీకి చెందిన ఓ గర్భిణీ కింగ్కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు అత్యవసరంగా హిమోగ్లోబిన్ పరీక్ష చేయాల్సి ఉంది. ల్యాబ్ సమయం అయిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఏటీఎం యంత్రంపై పరీక్షలు చేసి క్షణాల్లో ఫలితాలు తెలుసుకున్నారు.
హై బీపీ.. ప్రస్తుతం ఈ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. వైద్యులు వద్దకు వెళ్లితే.. భారీగా ఫీజు వసూల్ చేస్తున్నారు. దీనితోపాటు అత్యంత ఖరీదైన మందులు రాస్తున్నారు. దీంతో సామాన్య మానవులు తట్టుకోలేక పోతున్నారు. అలాంటి వేళ.. హై బీపీ నియంత్రణకు ఇంట్లోనే సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.