ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే డయాబెటిస్, హై బీపీ, ఫ్యాటీ లివర్ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో వేగంగా పెరుగుతున్నాయి.
నేడు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన పోస్ట్.. నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ సమయంలో సహజంగా లభించే కొన్ని పండ్లు దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచి శరీరానికి శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండాకాలం మొదలైంది.. ఈగలు, దోమలు ఇంట్లోకి ప్రవేశించి చికాకు తెప్పిస్తుంటాయి. ఎప్పుడు మలేరియా వస్తుందో... డెంగ్యూ వస్తుందో అని భయం. ఇంట్లో దోమలను తరిమే చిట్కాల గురించి తెలుసుకుందాం..
ప్రస్తుతం నూటికి 70 శాతం మందికిపైగా ప్రజలు బీపీ, షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అనారోగ్య సమస్య ఉన్న వారు క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు వేసవిలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల చెమట పడుతుంది.
‘చిత్రకొండ’ను ప్రకృతి వరం పొందిన ప్రాంతం అంటారు. కొండల మధ్య పచ్చల హారంలా మెరిసే ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది.
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే దాహం తీరదు, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. అవి ఏంటో తెలుసుకుందాం..
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే సరిపడా నిద్ర లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఇటీవల కాలంలో పేపర్ ప్లేట్ల వాడకం పెరిగింది. సౌకర్యం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, వేడి ఆహారం తినేటప్పుడు ఇవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.