• Home » Education

చదువు

ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ / పీజీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,197 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది ఏపీ లాసెట్‌లో సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

నీట్‌కు మరోసారి సదవకాశంగా మలుచుకుంటే సత్ఫలితం

నీట్‌కు మరోసారి సదవకాశంగా మలుచుకుంటే సత్ఫలితం

నీట్‌ రద్దయింది. ఆశావహులపై నీళ్ళుజల్లింది. 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్రమైన నిరాశ, ఆందోళన, ఆగ్రహం కలిగించింది. అయితే ఈ సంక్షోభాన్ని...

అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఏవియానిక్స్‌ డివిజన్‌ అప్రెంటిస్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జాబ్‌ కార్నర్‌ ఎన్‌టీపీసీ సీసీఎంబీ ఇండియన్‌ నేవీలో ఐటీ ఆఫీసర్‌

జాబ్‌ కార్నర్‌ ఎన్‌టీపీసీ సీసీఎంబీ ఇండియన్‌ నేవీలో ఐటీ ఆఫీసర్‌

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ 25 ఇంజనీర్‌ (కాంట్రాక్ట్‌ అండ్‌ మెటీరియల్స్‌) పోస్టులను భర్తీ చేయనుంది....

సత్తా చాటిన నారాయణ విద్యార్థులు

సత్తా చాటిన నారాయణ విద్యార్థులు

తెలంగాణ ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో బి.అన్షుల్‌ స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ సాధించగా..

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్‌ అండ్‌ నేచరుల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. మరి పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు? అనే వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

 పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి