‘మరి, మా పిల్లలను ఎవరు చంపారు?’ అన్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. దేశాన్ని కుదిపేసిన నిఠారీ హత్యకేసులో ద్రోహులెవ్వరో, దోషులెవ్వరో తేల్చకుండానే కథ ముగిసింది. ఎవరికీ ఏ శిక్షాపడకుండా ఇరవైమంది పిల్లల తల్లిదండ్రులకు...
తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్లో ఎమ్మెస్ ఆచార్య (1924 –1994) పేరు విననివారు ఉండరు. ‘పత్రిక అయ్యగారి’గా, ‘ప్రెస్సు అయ్యగారి’గా ఆయనకు అటు పండితులలోనూ, ఇటు పామరులలోనూ ఎంతో ఆదరణ లభించింది. 1958 నవంబర్లో ‘జనధర్మ’ను, 1980లో...
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి. అప్పుడే దానికి ఏ పార్టీ మద్దతు ఇస్తుందో, ఇవ్వదో స్పష్టమవుతుంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అన్యాయం చేస్తూ వస్తోందన్నది నిజం. ఆ వాస్తవాన్ని....
అశేష భక్తజనానికి తిరుమల ఎంతో పవిత్రం. ఆ పవిత్రతను ఉద్దేశపూర్వకంగానే పాడు చేశారు గత పాలకులు. వారి అయిదేళ్ల పాలనో కోనేటి రాయడి దివ్యసన్నిధిని పక్కా వ్యాపార కేంద్రంగా, స్వార్థ రాజకీయాలకు కూడలిగా మార్చారు. కోట్లాది భక్తుల...
‘ప్రత్యర్థి తనకన్నా బలవంతుడైనప్పటికీ ఆశ్చర్యానికి గురి చేసి తేరుకునే లోపే విజయాన్ని సాధించడం, వారి బలహీనతలను సొమ్ము చేసుకొని శాశ్వతంగా ఓడించడం’ – ఇది గెరిల్లా వ్యూహం. యుద్ధాల్లో వాడతారు. కార్పొరేట్ వార్లోనూ...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) వ్యవస్థాపకుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 1975 నవంబర్ 5న (ఎమర్జెన్సీ కాలంలో) చీకటిగుండ్ల ఎన్కౌంటర్లో అమరుడయ్యారు. అనంతరం జంపాల ఆశయసాధనకు...
సమస్త భారతీయులూ బిహార్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిన సమయంలో దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు, ఫరీదాబాద్లో భారీ ఎత్తున మందుగుండు సామగ్రి దొరకడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతి...
అమెరికా పాలకులు చరిత్రను వక్రీకరిస్తున్నారు. వర్తమాన ప్రపంచ సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నారు. భవిష్యత్తు విషయమై నవతరంలో భయాందోళనలు పెంచుతున్నారు. శ్రమ జీవులు అయిన పేద వలసదారులను స్వదేశాలకు గెంటివేస్తున్నారు...
తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా ఆ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల యత్నాలు సందిగ్ధంలో పడిన నేపథ్యంలో, బీసీల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. విశేషమేమంటే...
ఏ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికైనా పెట్టుబడులు పునాది వంటివి. అవి అభివృద్ధికి ఇంధనంగా, గమ్యానికి దిక్సూచిగా పనిచేస్తాయి. అందుకే పెట్టుబడుల సదస్సులకు రాష్ట్రాలు అంత ప్రాముఖ్యతనిస్తాయి. వాటి ద్వారా...