దేశ జనాభాను నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదనను స్విట్జర్లాండ్ పౌరులు ఆదివారం నాటి ఓటింగ్లో తిరస్కరించారు. 2050 నాటికి స్విస్ జనాభా పదిమిలియన్లు దాటకుండా నిలువరించడంపై...
దళితుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘దళితుల జీవితాల్లో మార్పు ఎక్కడ కనిపిస్తోంది?’ అనే ప్రశ్నకు మాత్రం సమాధానం...
పది రోజుల క్రితం జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం మన కాలపు ఒక రాజకీయ ఆవశ్యకతను గుర్తుచేసింది. తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో ప్రతిపక్షాలు సరికొత్తగా పునఃప్రారంభమవడమే...
‘విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?’ అన్న వ్యాసం (జూన్ 10) చూశాక, దానిలో వ్యాసకర్త ఎ.కృష్ణారావు ప్రస్తావించిన రెండు విషయాల గురించి రాయాలనిపించింది: 1) తన పాలన మీద విమర్శలు..
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను భారత్ ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో ఇప్పుడు చూడాలి. చైనాకు చెందిన ‘గావ్కావ్’ పరీక్ష– ఏటా కోటి ముప్పై లక్షల మందికి...
విద్యా వివక్షను రూపుమాపాలంటే కామన్ స్కూల్ విధానం తప్పనిసరి. కామన్ స్కూల్ అంటే నిర్ధారించిన ఆవాస ప్రాంతంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఒకే స్కూల్ ప్రజలకు...
రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని రెండంకెల వృద్ధిరేటు సాధించి...
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అది ఫేక్ అంటూ ఆయన చేసిన వాదనను...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించాల్సిందిగా రాయలసీమకు చెందిన కొందరు నేతలు నాడు శాసనసభ సెక్రటరీగా ఉన్న సత్యనారాయణరావు అనే రిటర్నింగ్...
విదేశాలలో, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న తెలుగువారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ తెలుగు ప్రవాసుల ఉనికి విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాలకులకుగానీ, రాజకీయ పక్షాలకుగానీ...