ఎక్కడో యుద్ధం జరుగుతూంటే మనకేమిటన్న ప్రశాంతత లేకుండా చేసింది ఇరాన్. పాలకులు ఎలాగూ నోరువిప్పడం లేదు, కనీసం ప్రజలైనా గొంతెత్తాలంటే ఈ మాత్రం శిక్షతప్పదని అనుకుందేమో...
రెండు దశాబ్దాల నాటి మాట. 2006 జనవరిలో హైదరాబాద్లోని బాలయోగి ఆడిటోరియంలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన సహచరుడు కేవీపీ...
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఉధృతమవుతోంది. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోన్న ఈ యుద్ధం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా...
ఇది జెన్జీ విజయం అంటున్నారంతా. నేపాలీలు గత పాలకులపట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో బాలెన్షా ఘనవిజయం స్పష్టంగా తెలియచెబుతోంది. ఒక పార్టీ మూడింట రెండువంతుల మెజారిటీతో...
ఈ ఏడాది సివిల్స్ పరీక్షల్లో ఎంపికైన 958 మందిలో సుమారు 239మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండగానే సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న,,,
చరిత్రకారుడు కె.ఎన్.పణిక్కర్ సోమవారం కన్నుమూశారు. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. నేను గ్రాడ్యుయేషన్ వరకూ మా కావలిలో చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాల్తేరు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో...
చరిత్రను గుర్తుంచుకోవటం కష్టం. మరిచిపోవటం సులభం. మంచిపనులు చేసినవాళ్లే దాన్ని గుర్తుచేస్తూ భవిష్యత్తు తరాలకు ప్రేరణగా ఉంటారు. తప్పని కచ్చితంగా తెలిసి దారుణాలకూ దురాగతాలకూ....
ఒక క్యాన్సర్ వైద్యుడిగా దశాబ్దాలుగా పని చేస్తున్న నేను– ఈ కాన్సర్ ఎంతటి నష్టం కలిగిస్తుందో చూశాను, అలాగే ఆధునిక వైద్యం సాధించిన గొప్ప విజయాలను కూడా చూశాను. 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా..
ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కపిల్ డెవిల్స్, ధోనీ సేన, రోహిత్ బృందం అద్భుత విజయాలను మరిపిస్తూ.. మరో విశ్వకప్పును...
నిజాం నిరంకుశ పాలనా కాలంలో నిరాదరణకు గురైన తెలుగు భాషను పునరుజ్జీవింపచేయాలన్న సంకల్పంతో 1901లో హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల రెసిడెన్సీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయ...