ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని దేశాలనూ కలవరపరుస్తున్న ప్రధాన సమస్య కాలుష్యం! ముఖ్యంగా నగర ప్రాంతాలలో వాహనాలు, అవి ఉత్పత్తి చేసే పొగ వల్ల సంభవిస్తున్న వాయు కాలుష్యం అన్ని ప్రభుత్వాలను...
వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద ఈ ఏడాది మార్చి 9న భజనలాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన ఒక నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఈ నోటిఫికేషన్...
19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన పారిశ్రామిక విధానం వల్ల కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. నిర్ణీత పని గంటలు, హక్కులూ లేకపోవటంతో పాటు, రోజులో 14 నుంచి 15 గంటల...
శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో కార్మికులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను...
అమెరికాలోని షికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని, పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని, పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కావాలని, పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా...
న్యూజిలాండ్తో భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంమీద పలు అనుమానాలు, విమర్శలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ తరహా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు ఇది...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏప్రిల్ 18న జాతి నుద్దేశించి ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యంలో అత్యున్నత రాజకీయ స్థానంలో ఉన్న నాయకుడు ప్రధానమంత్రి. కనుకనే మనలో చాలా మందికి ఆ ప్రభావదాయక...
పార్లమెంటులోనూ, అసెంబ్లీలలోనూ, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నూటికి 33 సీట్లు వుండాలని ఎన్నో ఏళ్ళుగా, ఎన్నికల్లో పాల్గొనే పార్టీలన్నీ కోరుతూ వస్తున్నాయి. దానికోసం, ఒక బిల్లుని 2023లో పార్లమెంటులో...
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఏళ్లుగా ఉచితంగా ఉన్నత విద్యను అందుకుంటున్న లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల కలలు, భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి...
తెలుగు సాహిత్య చరిత్రలో కాలాన్ని మలిచే శక్తికి సాక్షిగా నిలిచిన మహాకవి.. శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ). సంప్రదాయ పద్య రచనల నుంచి బయటకు వచ్చి, ప్రజల జీవితాన్ని, వారి బాధలను...