సెర్బియా అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోషెవిచ్ను అధికారం నుంచి తొలగించిన ఒట్పోర్ ఉద్యమం ప్రధాన నాయకుల్లో స్జ్రా పోపోవిచ్ ఒకరు. ఆయన అభిప్రాయం ప్రకారం– తాము నిరంకుశ పాలనగా భావించే...
ఒకప్పుడు పిల్లలను పక్కింటి పిల్లాడితో, క్లాస్మేట్తో, ఎక్కువలో ఎక్కువ చుట్టాల పిల్లలతో మాత్రమే పోల్చేవారు. అది కూడా అరుదుగానే, ఆ తర్వాత మర్చిపోయేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోయింది...
భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ రక్షణ రంగంతో ఎలా సన్నిహితమైన, లాభదాయకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుందో, ఆ దేశ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సరఫరా గొలుసులకు ఎలా ఒక ముఖ్యమైన సహకారిగా...
భారత క్రీడారంగంలో తీవ్ర సంచలనం రేపిన మహిళా రెజ్లర్ల లైంగింక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ను...
కాలాన్ని కత్తిరించవచ్చు! యుగాలను కుదించవచ్చు! వినటానికి ఇదంతా వింతగానూ అనిపించొచ్చు! కృతకంగానే కనిపించొచ్చు! కానీ ఈ కృతకత్వమే ఇప్పుడు మహాకార్యంలా సాగిపోతోంది. ఎన్సీఈఆర్టీ...
ప్రపంచీకరణ తర్వాత భారతదేశ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల దగ్గర వేల కోట్లలో సంపద పోగుపడుతోంది. వందల కోట్లలో ప్రభుత్వ ఉద్యోగస్థుల దగ్గర అవినీతి సొమ్ము..
అడవిని, భూమిని, ప్రకృతి వనరులను నమ్ముకుని జీవించే ఆదివాసీల జీవన విధానాన్ని, సంస్కృతిని, ఉపాధిని కాపాడేందుకు అనేక ప్రత్యేక చట్టాలు, విధానాలు అమలులోకి వచ్చాయి. అయితే నేడు ఆ చట్టాలు...
ప్రజాసేవకు ప్రతీకగా, గాంధేయ జీవనానికి సజీవ రూపంగా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి శాశ్వత చిరునామాగా నిలిచిన జీవితం మండలి వెంకటకృష్ణారావుది. అధికారం లక్ష్యంగా కాదు, ప్రజలే...
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు కల్పించడం భారత ప్రజాస్వామ్యానికి మొదటి బలమైన పునాది. అయితే 1988లో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం...
బిహార్లోని బాంకీపూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది...