అయోధ్యలోని బాలరాముడి ఆలయంపై కాషాయం జెండాను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. ఈ రోజుకు మరో విశిష్టత కూడా ఉంది.
నేడు రాశిఫలాలు 25-11- 2025 మంగళవారం, వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధిస్తారు....
సుబ్రహ్మణ్య షష్ఠికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్యణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనం నిర్వహిస్తారు.
నేడు రాశిఫలాలు 24-11- 2025 సోమవారం, ఉద్యోగ వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు....
చోళ రాజులు వారసులుగా కార్వేటినగర సంస్థానాదీశులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సుమారు 300 ఏళ్ల క్రితం వారు తవ్వించిన అతి పెద్ద పుష్కరిణి ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండటం విశేషం.
ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా.. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారని, మొత్తానికి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
నేడు రాశిఫలాలు 23-11- 2025 ఆదివారం, న్యాయవాదులు, కన్సల్టెన్సీ, రవాణా, బోధన, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది....
నేడు రాశిఫలాలు 22-11-2025 - శనివారం, విదేశీ ప్రయాణాలు, వీసా వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగాల వారికి ఉన్నత పదవులు లభిస్తాయి...
నేడు రాశిఫలాలు 21-11- 2025 శుక్రవారం, ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. పట్టుదలతో పనిచేసి అంచనాలు అందుకుంటారు...
అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి.