• Home » Crime

క్రైమ్

Chennai News:  చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మెడికోల మృతి

Chennai News: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మెడికోల మృతి

తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యవిద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఓ కారులో వెళ్తుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డీకొంది.

Chennai News: పగబట్టిన ప్రేమోన్మాదం.. విద్యార్థిని దారుణ హత్య

Chennai News: పగబట్టిన ప్రేమోన్మాదం.. విద్యార్థిని దారుణ హత్య

తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా రామేశ్వరంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్‌-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత..

Hyderabad: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత..

భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలోని గోల్నాక డివిజన్‌కు చెందిన బోయపల్లి లింగంగౌడ్‌(66) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు.

Hyderabad: ఈ లిఫ్ట్‌ పాడుగానూ... ముక్కుపచ్చలారని బాలుడిని..

Hyderabad: ఈ లిఫ్ట్‌ పాడుగానూ... ముక్కుపచ్చలారని బాలుడిని..

లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్‌(5) అనే బాలుడు అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిప్టులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. దీంతో వారి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Chennai News: వివాహం జరిగి రెండున్నర నెలలే... కానీ 8 నెలల గర్భం..

Chennai News: వివాహం జరిగి రెండున్నర నెలలే... కానీ 8 నెలల గర్భం..

ఆమెకు వివాహం జరిగి కేవలం రెండున్నర నెలలో అయినా.. 8 నెలల గర్భం ఉండడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. తమకు పెళ్లి జరిగి కేవలం రెండున్నర నెలలే అవుతోందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి.. ఖాతా ఖాళీ

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి.. ఖాతా ఖాళీ

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్‌ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్‌ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.

Thane Man Attacked: గ్యాంగ్ వార్.. ఓ వ్యక్తిని 8 మంది చుట్టుముట్టి..

Thane Man Attacked: గ్యాంగ్ వార్.. ఓ వ్యక్తిని 8 మంది చుట్టుముట్టి..

మహారాష్ట్రలోని థానేలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాత కక్షల నేపథ్యంలో ఓ గ్యాంగ్‌కు చెందిన 8 మంది ఓ వ్యక్తిపై కత్తులతో భీకర దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Ananthapuram: అయ్యో ప్రమీల.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

Ananthapuram: అయ్యో ప్రమీల.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.

Ananthapuram News: పుట్టిన రోజునాడే ఆత్మహత్య...

Ananthapuram News: పుట్టిన రోజునాడే ఆత్మహత్య...

నగరానికి చెందిన బీటెక్‌ విద్యార్థి చల్లా శ్రవణ్‌(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్‌లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram: రమా.. నీవు లేకుండా ఎలా బతికేది...

Ananthapuram: రమా.. నీవు లేకుండా ఎలా బతికేది...

‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి