బాలికలపై అత్యాచారం చేసిన కేసుల్లో ఇద్దరు వేర్వేరు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ శుక్రవారం ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి.
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ప్రేమ వ్యవహారంలో తప్పుడు కేసు పెడతానని బెదిరించి రూ.70 వేలు లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్ వెంపల్లి బాలరామచంద్రరావు ఏసీబీ అధికారులకు చిక్కారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దేశాన్నే దిగ్ర్భాంతికి గురి చేసిన ‘నిర్భయ’ ఘటనను తలపిస్తూ మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది.
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక వివాహిత ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కోడలు తమను వేధిస్తోందంటూ అత్తమామలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో తాజాగా వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేపాలీలు.. ఈ పేరు వింటేనే నగరంలో ఇంటి యజమానులు ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్లో వెలుగులోకి వస్తున్న వరుస చోరీ ఘటనలే ఇందుకు కారణం.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బుధవారం దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆదే గ్రామానికి చెందిన యువకుడు రమణి నరేశ్..
వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్టీఓ చలాన్ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్ మోసం జరుగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా పెట్టుబడిదారుడిని ఆకర్షించి రూ.30.17 లక్షలు దోచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.