జల్సాలకు అలవాటు పడిన ఓ మనవడు.. తనని ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మను డబ్బు, నగలకోసం హత్య చేశాడు. వృద్ధురాలిది సహజ మరణమని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేయగా...
కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమైంది..! ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ఆమెను మందలించడమే వారు చేసిన పాపమైంది..
మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటోలు తీస్తూ లోయలో పడి యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతిచెందిన ఘటన కీలక మలుపు తీసుకుంది.
భార్యకు నయం కాని వ్యాధి.. తల్లిని కోల్పోతే ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలన్న బెంగ... ఓ భర్తను కుంగదీసింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో నలుగురు అనుమానాస్పదరీతిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. పట్టణ శివారు ప్రాంతమైన సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలోని....
ఎంబీఏ చదివినా ఉద్యోగం రాలేదని, సొంత ఊరిలో ఇల్లు లేదని మానసిక వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాడనే కారణంతో పాటు పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని మరో యువకుడు అతడి స్నేహితులు దారుణంగా హత్య చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో దారుణం చోటుచేసుకుంది. మంచినీరు తీసుకురావడం ఆలస్యమైందంటూ తల్లి తలను పూజామందిరం బల్లకు విసిరికొట్టాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన టీనా రోజా (31) ఏఎన్ఎం కోర్సు పూర్తిచేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 1,125 కిలోల గంజాయిని విశాఖ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పోలీసులు ఆదివారం తెల్లవారుజామున..