కూకట్పల్లి పరిదిలోని కైతలాపూర్లో పిల్లలు కార్తీక్, కౌశిక్ను చంపేసి.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న తల్లి స్రవంతి ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి ...
అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.
ఏం కష్టమొచ్చిందో ఆ మహిళకు.. ఇద్దరు కుమార్తెలను హతమార్చి తనూ బలవన్మరణానికి పాల్పడింది.
పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది.
ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖాగోయల్ తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మునిసిపాలిటీలోని మూడో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆసి్ఫఖాన్పై మంగళవారం పోక్సో కేసు నమోదైంది.
అతడు, ఆమె బాల్యస్నేహితులు.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాక మనసులు కలిశాయి! పెళ్లి చేసుకొని రెండేళ్లుగా ఒకేగూటికింద ఉంటున్నారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి మృగంలా మారాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. భార్య, నిద్రలో ఉన్న తన ఇద్దరు పిల్లలను రోకలితో కొట్టాడు.
తమ వివాహ బంధాన్ని మరిచి భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కారణంతో మనస్తాపం చెందిన ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు బాలురతో పాటు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పూజారికి 178 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.