• Home » Crime

క్రైమ్

అనంతలో 2కోట్ల  ఎర్రచందనం పట్టివేత

అనంతలో 2కోట్ల ఎర్రచందనం పట్టివేత

అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్‌ను చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం గుర్తించారు.

ప్రయాణికులపైకి దూసుకొచ్చిన బస్సు

ప్రయాణికులపైకి దూసుకొచ్చిన బస్సు

నెల్లూరులోని ఆర్టీసీ ప్రధాన బస్టాండులో గురువారం ఓ బస్సు ప్లాట్‌ఫారం దాటి లోపలికి దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

దొంగ ‘పెళ్లి కొడుకు’

దొంగ ‘పెళ్లి కొడుకు’

ఒంటరి మహిళలే లక్ష్యంగా వల వేస్తాడు. కొత్త జీవితం ఇస్తానని నమ్మించి, ఘోరంగా వంచించి...బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయిస్తాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది మహిళలు అతని బాధితులుగా మారారు.

ఆస్తి వివాదాలతోనే హత్యలు?

ఆస్తి వివాదాలతోనే హత్యలు?

నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతురాలి సొంత కుమార్తె....

సస్పెండ్‌ అయిన ఎక్సైజ్‌ సీఐపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు

సస్పెండ్‌ అయిన ఎక్సైజ్‌ సీఐపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు

మూడు నెలల కిందటే ఏసీబీ కేసు నమోదై ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కరీంనగర్‌ అర్బన్‌ ఎక్సైజ్‌ సీఐ గుండేటి రాముపై గురువారం ...

మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య ఘటనలో సర్పంచ్‌ సహా నలుగురిపై కేసు

మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య ఘటనలో సర్పంచ్‌ సహా నలుగురిపై కేసు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ ఆత్మహత్య ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ...

ప్రసవించాక బిడ్డను భవనం కిటికీలోంచి విసిరేసి..

ప్రసవించాక బిడ్డను భవనం కిటికీలోంచి విసిరేసి..

గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మైనారిటీ వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన ఓ ఇంటర్‌ విద్యార్థిని వసతి గృహం మూడో ...

బిహార్‌ నుంచి తమిళనాడుకు..25 మంది బాలల అక్రమ రవాణా

బిహార్‌ నుంచి తమిళనాడుకు..25 మంది బాలల అక్రమ రవాణా

బాలల అక్రమ రవాణాను రైల్వే పోలీసులు సకాలంలో గుర్తించడంతో 25 మంది చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఉదంతంలో బాలలను తరలిస్తున్న ...

హత్య.. ప్రతీకార హత్య!

హత్య.. ప్రతీకార హత్య!

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్య జరగడం...

బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ మాజీ సర్పంచ్‌ దిక్కుతోచని....



తాజా వార్తలు

మరిన్ని చదవండి