అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్ను చిత్తూరు టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం గుర్తించారు.
నెల్లూరులోని ఆర్టీసీ ప్రధాన బస్టాండులో గురువారం ఓ బస్సు ప్లాట్ఫారం దాటి లోపలికి దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఒంటరి మహిళలే లక్ష్యంగా వల వేస్తాడు. కొత్త జీవితం ఇస్తానని నమ్మించి, ఘోరంగా వంచించి...బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయిస్తాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది మహిళలు అతని బాధితులుగా మారారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతురాలి సొంత కుమార్తె....
మూడు నెలల కిందటే ఏసీబీ కేసు నమోదై ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాముపై గురువారం ...
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్య ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ...
గోల్కొండ పోలీ్సస్టేషన్ పరిధిలోని మైనారిటీ వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన ఓ ఇంటర్ విద్యార్థిని వసతి గృహం మూడో ...
బాలల అక్రమ రవాణాను రైల్వే పోలీసులు సకాలంలో గుర్తించడంతో 25 మంది చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఉదంతంలో బాలలను తరలిస్తున్న ...
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్య జరగడం...
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ మాజీ సర్పంచ్ దిక్కుతోచని....