• Home » Crime

క్రైమ్

భోజనం ఆలస్యంగా పెట్టిందని.. వదిన తల నరికేశాడు..

భోజనం ఆలస్యంగా పెట్టిందని.. వదిన తల నరికేశాడు..

బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన వదిన తలను గొడ్డలితో నరికేశాడు.

ప్రియుడితో ఫోన్‌లో మాటలు.. ఏడుస్తున్న మూడేళ్ల కుమారుడి గొంతు నొక్కేసింది..

ప్రియుడితో ఫోన్‌లో మాటలు.. ఏడుస్తున్న మూడేళ్ల కుమారుడి గొంతు నొక్కేసింది..

ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో అడ్డు వచ్చిన మూడేళ్ల కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది.

శివాని ఆత్మహత్యకు కారణమేంటి?

శివాని ఆత్మహత్యకు కారణమేంటి?

చదువులో ప్రతిభ... సీఎం ప్రశంసలు... ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఆ బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!

లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!

వాట్సాప్‌ గ్రూపుల ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి రూ.16.35 లక్షలకు పైగా సైబర్‌ నేరగాళ్లు కాజేశారు.

ఆంధ్ర మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్ర మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పీజీ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కాశిమళ్ల ఠాగూర్‌నాథ్‌ (32) ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో నాలుగు నెలల కిందట ఫోరెన్సిక్‌ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం..!

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం..!

ప్రియుడి కోసం ఓ మహిళ దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి అనంతపురం జిల్లాలోని గరుడచేడుకు వచ్చిన ఘటన వెలుగు చూసింది.

చీరలు కొనివ్వలేదని భర్తను చంపేసింది.. కుక్కర్ మూతతో కొట్టి గొంతు నులిమేసింది..

చీరలు కొనివ్వలేదని భర్తను చంపేసింది.. కుక్కర్ మూతతో కొట్టి గొంతు నులిమేసింది..

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు చీరలు కొనివ్వలేదన్న కోపంతో ఓ మహిళ తన భర్తపై క్రూరంగా దాడి చేసింది.

జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపులు

జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపులు

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తోటి ట్రైనీ అధికారి తనపై లైంగిక వేధింపులకు...

వరంగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

వరంగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సోషల్‌ మీడియా మాజీ కో-ఆర్టినేటర్‌ అడుప మహేశ్‌ (40) హత్యకు గురయ్యారు.

ఒంటరితనంతో విసిగిపోయి.. కుంగిపోయి

ఒంటరితనంతో విసిగిపోయి.. కుంగిపోయి

మనస్ఫర్థల కారణంగా తల్లిదండ్రులు వేరుగా జీవిస్తుండడం.. బంధువుల ఆదరాభిమానాలకు సైతం దూరం కావడం ఆ యువతిని ఒంటరిని చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి