భూవివాదంతో సమీప బంధువులపై ఐదేళ్లుగా న్యాయపోరాటం చేసిన ఆ తల్లీకుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వీరి కళ్లల్లో కారంకొట్టి చున్నీలతో గొంతు బిగించి ఉసురు తీశారు.
తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో జడ్చర్లలో శనివారం ఓ యువతి గొంతు కోసి హతమార్చిన మణితేజ(29) అనే యువకుడు కూడా మరణించాడు.
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల గర్భిణిని ఆమె భర్త అమానుషంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశాడు.
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరాల పాటు సామూహిక అత్యాచారం, బెదిరింపులు ఎదుర్కొన్న ఇద్దరు సోదరీమణులు రెండు నెలల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై యువతి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల...
కేవలం రూ.2వేల అద్దె చెల్లించలేక ఓ వ్యక్తి కన్న కూతురిని, భార్యను ఇంటి యజమాని వద్దకు పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్యను హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.
నాన్నంటే నమ్మకం.. నాన్నంటే భరోసా.. కానీ.. అలాంటి నాన్నే కర్కశంగా మారి చంపేస్తాడని తెలియదు ఆ చిన్నారికి! తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన..
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని ప్రయోజకుడిని చేయాలని ఆ తల్లి ఆశపడింది. టీనేజ్ దశలో కొడుకు అదుపుతప్పుతాడేమోనన్న భయంతో ఆంక్షల పేరుతో కాస్త కఠినంగా వ్యవహరించింది.
తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న యువతి, ఓ బిడ్డను కన్న తర్వాత ఆ చిన్నారిని ఎవరికో ఇచ్చేసి.. ఆపై తనను వదిలిపెట్టి మరొకరిని వివాహం చేసుకోవడాన్ని...