• Home » Crime

క్రైమ్

Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..

Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..

రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాద సంఘటన సికింద్రాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్‌ చేసింది మార్కెటింగ్‌ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఉన్న కొటాక్‌ మహేంద్ర బ్యాంకు ఉంది.

Bengaluru News: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు..

Bengaluru News: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు..

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్‌ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.

Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...

Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...

దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసిన ఓ వీఆర్‌ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Bengaluru News: అడవిపందిని కాల్చబోయి.. అనంతలోకాలకు..

Bengaluru News: అడవిపందిని కాల్చబోయి.. అనంతలోకాలకు..

అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో వేటగాడు పాండురంగా దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్‌తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు.

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber ​​criminals: పాత్రధారులే అరెస్టు అవుతున్నారు.. మరి సూత్రధారులు ఎక్కడ..

Cyber ​​criminals: పాత్రధారులే అరెస్టు అవుతున్నారు.. మరి సూత్రధారులు ఎక్కడ..

సైబర్‌ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్‌ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Hyderabad: జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..

Hyderabad: జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..

జలమండలి అధికారి పేరిట ఓ సైబర్‌ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన రిటైర్డ్‌ ప్రభుతోద్యోగికి వాటర్‌ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్‌ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్‌ చేశాడు.

Tirupati News: ర్యాపిడో పేరుచెప్పి.. బైకుపై తీసుకెళ్లి...

Tirupati News: ర్యాపిడో పేరుచెప్పి.. బైకుపై తీసుకెళ్లి...

ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి