• Home » Crime

క్రైమ్

ఇంత ఘోరమా స్వామీ..!

ఇంత ఘోరమా స్వామీ..!

కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్‌ రెడ్డి(26) మృతిచెందారు.

కులవివక్షకు ప్రేమజంట బలి

కులవివక్షకు ప్రేమజంట బలి

కులా లు వేరన్న కారణంతో పెద్దలు చూపిన వివక్ష ప్రేమజంట ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దల అంగీకారం లభించకపోవడంతో మనస్తాపానికి గురై రెండు....

మళ్లీ ఆడపిల్లేనని..!

మళ్లీ ఆడపిల్లేనని..!

ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. భార్య గర్భంలో ఉన్న పిండం కూడా ఆడపిల్లేనని అనుమానం.. అబార్షన్‌ చేయించుకోమంటే భార్య ఒప్పుకోవడం లేదని కోపం..

క్షమించండి.. బిడ్డను కాపాడలేకపోయా!

క్షమించండి.. బిడ్డను కాపాడలేకపోయా!

కొడుకు హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

ప్రముఖ కన్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్‌ శెట్టి నిర్వహిస్తున్న పరంవా స్టుడియోస్‏కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది.

ఆనందం.. అంతలోనే విషాదం!

ఆనందం.. అంతలోనే విషాదం!

మిత్రుడి వివాహ విందుకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..

290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..

భారీ వడ్డీ పేరుతో సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నాన్నా నన్ను కొట్టొద్దు.. పురుగుమందిస్తే తాగి చచ్చిపోతా..

నాన్నా నన్ను కొట్టొద్దు.. పురుగుమందిస్తే తాగి చచ్చిపోతా..

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అతడితోనే ఉంటా’నని కుమార్తె చెప్పడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో రగిలిపోయాడు.

విధుల్లో ఉన్న హోంగార్డు ఆత్మహత్య

విధుల్లో ఉన్న హోంగార్డు ఆత్మహత్య

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు ఎస్సై తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ హోంగార్డు చెంచు బయన్న(45) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

భార్య కేసు పెట్టిందన్న మనస్తాపంతో వైద్యుడి ఆత్మహత్య

భార్య కేసు పెట్టిందన్న మనస్తాపంతో వైద్యుడి ఆత్మహత్య

భార్యతో తలెత్తిన విభేదాలతో విరక్తి చెందిన ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి