• Home » Crime

క్రైమ్

కాపు కాసి.. కత్తులతో వెంబడించి..

కాపు కాసి.. కత్తులతో వెంబడించి..

సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున చీకట్లో కాపుకాసిన దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కత్తులతో వెంబడించి దారుణంగా పొడిచి చంపేసి పారిపోయారు.

గొంతు నులిమి.. ఇసుక దిబ్బల్లో పూడ్చి..

గొంతు నులిమి.. ఇసుక దిబ్బల్లో పూడ్చి..

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి తన రెండున్నరేళ్ల కన్న కూతురినే కడతేర్చింది.

ఫాల్కన్‌ స్కామ్‌ కేసులో వికా్‌సకుమార్‌ అరెస్టు

ఫాల్కన్‌ స్కామ్‌ కేసులో వికా్‌సకుమార్‌ అరెస్టు

ఫాల్కన్‌ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్‌ స్కీమ్‌ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికా్‌సకుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్‌షాకోట్‌లో అరెస్టు చేశారు.

ప్రపంచ యాత్రికుడు అన్వే్‌షపై లుకౌట్‌ నోటీసులు

ప్రపంచ యాత్రికుడు అన్వే్‌షపై లుకౌట్‌ నోటీసులు

ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్‌ అన్వే్‌షపై బుధవారం లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సినీనటి...

ప్రేమికుల ఆత్మహత్య!

ప్రేమికుల ఆత్మహత్య!

ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి భయాందోళనకు గురై ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది.

 ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి

ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి

నీలగిరి జిల్లా ఊటీ షూటింగ్‌ మట్టమ్‌ సమీపం చిన్నకడిమందు ప్రాంతంలో పులి దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కేటుగాడు దొరికేశాడు

కేటుగాడు దొరికేశాడు

ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్‌ వాహనంలోని డబ్బులతో పారిపోయిన డ్రైవర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

టీ పొడిని కల్తీ చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ ప్రాంతంలో సింథటిక్‌ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు చేపట్టింది.

రైడ్‌కు వెళ్లి రెక్కీలు

రైడ్‌కు వెళ్లి రెక్కీలు

కోఠిలో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌ వద్ద కాల్పులు జరిపి.. రూ.6లక్షలు దోపిడీ చేసిన కేసును సిటీ టాస్క్‌ఫోర్స్‌, సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఛేదించారు.

స్నేహితుడి మృతిని తట్టుకోలేక..

స్నేహితుడి మృతిని తట్టుకోలేక..

స్నేహితుడి మృతిని తట్టుకోలేక మదన పడుతూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దోమల్‌గూడ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ అంజద్‌ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి