ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంగా స్వంత బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. తన చెల్లిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి , తన బావను ఎలాగైనా చంపాలని కోపంతో రగిలిపోయాడు. అదును చూసి..
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి వేధింపులు భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట్ సాయిబాబా ఆలయం సమీపంలో ఉంటున్న ప్రమోద్కుమార్ విశ్రాంతి రైల్వే ఉద్యోగి.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫొటోను వాట్సాప్లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
పెన్షన్ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఇస్తామని ఏపీకే లింక్లు పంపిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్పురాలో నివసించే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ అందిస్తామన్న ప్రకటనను ఫేస్బుక్లో చూశారు.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం పేరుతో తుపాకులు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరగాళ్లను సిటీ స్పెషల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఆ శవం నీటిలో ఉండబట్టి 10 రోజులుపైనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాగే నీళ్ల ట్యాంకులో శవం ఉందని తెలియని విద్యార్థులు, కాలేజీ సిబ్బంది, రోగులు ఆ నీటిని తాగారు.
సాంస్కృతిక నగరి మైసూరులో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది.
తిరుపతిలో ఇటీవల చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్ జోన్గా చేసుకుని చైన్ స్నాచింగ్ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది.
తిరుపతిలో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మూసాపేట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్నగర్లో నివాసం ఉంటున్న కమలేష్ (28) సెంట్రింగ్ పనిచేస్తాడు.