విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన మెరైన్ ఇంజనీర్.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లొంగదీసుకున్నట్లు సమాచారం. కాగా.. పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్ట్ చేశారు.
జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న మున్వర్ బాబా గాయపడ్డాడు. గత కొద్దిరోజులుగా పట్టణంలో పలువురిని గాయపరిచినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.
అస్సాంలో తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో కొందరు గ్రామస్థులు ఓ జంట ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకుని ఆ జంట సజీవదహనమైంది.
ఓ మహిళ.. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 0.43 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. కాగా.. నగరంలో కొన్ని ఏరియాల్లో ఈ డగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. అయితే.. ఆమెను భర్తే కొట్టిచంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
బీజేపీ కౌన్సిలర్ భర్త తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రేచీకటితో బాధపడే అతడు పగటి వేళల్లోనే దొంగతనాలు చేస్తాడని తెలిపారు. ఇటీవల ఓ కన్నడ సీరియల్ నటుడి ఇంట్లో దొంగతనం చేసిన అతడిని అరెస్టు చేసి చోరీకి గురయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కుమారులు వివాహం చేసుకోవడం లేదని.. మనస్థాపంతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన భీమవరం పట్టణంలో జరిగింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.