Home » Business » Stock Market
న్యూఢిల్లీ: ఎఫ్పీఐల సెటిల్మెంట్ను మరింత సులభతరం చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలు తమ రోజువారీ అమ్మకాలు, కొనుగోళ్లను...
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరలు చల్లబడే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం సద్దుమణిగేంత...
గత వారం నిఫ్టీ ప్రారంభంలో మానసిక అవధి 23,000 స్థాయిలో మైనర్ రికవరీతో ప్రారంభమైనా గరిష్ఠ స్థాయి 23,850 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైంది...
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న ట్రెన్జెట్ ఇన్ఫ్రా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు...
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఓపెన్ అయ్యాయి. ఒక పక్క మధ్యప్రాశ్చంలో యుద్ధం తారాస్థాయిలో ఉన్నా భారత మార్కెట్లు ఇవాళ ముందుకు సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్ గ్రీన్ గా కనిపిస్తోంది.
ముడి చమురు ధర భగ్గుమనడంతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు బెంబేలెతాయి. ఇందుకు తోడు హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ చైర్మన్ ఆకస్మిక రాజీనామాతో ఆ బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది...
మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒకదశలో 929.38 పా యింట్లు ఎగబాకి 77,000కు చేరింది. చివరికి 633.29 పాయింట్ల లాభంతో...
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్లు, ఇండియా విక్స్ తగ్గడం మార్కెట్కు సానుకూల అంశాలుగా ఉన్నాయి.