Home » Business » Stock Market
గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్ని సాధించాయి. సెన్సెక్స్ ఏకంగా 960 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కీలకమైన 24,300 మార్కును దాటి ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ఒక దశలో..
దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతోపాటు అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకన్నా తక్కువ...
ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, మధ్యాహ్నం వరకూ అదే ఊపును కొనసాగించినప్పటికీ ఆ తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ ఇవాళ్టి ట్రేడింగ్ను స్వల్ప లాభాలతో ముగించాయి.
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ మొదలవటంతో పాటు త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు, రుతుపవనాల..
గత వారం నిఫ్టీ 24,500 స్థాయిల వద్ద బలమైన రియాక్షన్కు లోనై 23,800 స్థాయిలకు పడిపోయింది. అనంతరం 24,000 ఎగువన రికవరీ కనబరిచింది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 64 పాయింట్లు...
నిఫ్టీ గత వారం 23,805-24,228 పాయింట్ల మధ్యన కదలాడి 0.26 శాతం నష్టంతో 24,207 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,600 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 827.57 పాయింట్ల వృద్ధితో 77,569.39 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగబాకి...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి.
గత సెషన్ (బుధవారం)లో భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లు విస్తృత స్థాయిలో కొనుగోళ్లకు దిగడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి..