• Home » Business

బిజినెస్

ఆరేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలు

ఆరేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలు

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) రాబోయే ఐదారేళ్ల కాలంలో ఏడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వేగంగా విస్తరిస్తున్న ఎస్‌యూవీల విభాగంలో వాటా పెంచుకోవడం...

మార్కెట్లోకి ఆడి ఎస్‌క్యూ8

మార్కెట్లోకి ఆడి ఎస్‌క్యూ8

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. భారత మార్కెట్లోకి సరికొత్త కారు ఎస్‌క్యూ8 విడుదల చేసింది. ఈ కారు పరిచయ ధర రూ.1,77,72,000 (ఎక్స్‌షోరూమ్‌)....

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

ఇరాన్ యుద్ధం నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు కోనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.

షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు

షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు

దేశంలో నేడు పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మరి హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రెడిట్ కార్డ్ యూజర్స్ త్వరగా మేల్కోండి.. ఏప్రిల్ నుంచి మారుతున్న నిబంధనలు!

క్రెడిట్ కార్డ్ యూజర్స్ త్వరగా మేల్కోండి.. ఏప్రిల్ నుంచి మారుతున్న నిబంధనలు!

వచ్చే నెల నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇచ్చే ప్రయోజనాల్లో భారీ మార్పులు చేయబోతున్నాయి. దీనివల్ల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్, ఇతర ఆఫర్లు తగ్గనున్నాయి. రివార్డ్ పాయింట్లు త్వరగా రిడీమ్ చేసుకుంటే బెటర్!

పసిడి ధరల్లో భారీ కోత.. ప్రస్తుతం రేట్స్ ఇవీ!

పసిడి ధరల్లో భారీ కోత.. ప్రస్తుతం రేట్స్ ఇవీ!

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం

గీత దాటితే పెనాల్టీ!

గీత దాటితే పెనాల్టీ!

దేశంలో మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్టర్డ్‌ పెట్టుబడి సలహాదారుల (ఐఏ) వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన పలు చర్యలపై కసరత్తు జరుగుతోందని...

తగ్గిన వాణిజ్య లోటు

తగ్గిన వాణిజ్య లోటు

ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో ఎగుమతులు స్వల్పంగా 0.81ు తగ్గి 3,661 కోట్ల డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) చేరాయి....

3 రోజుల తర్వాత లాభాల్లోకి..

3 రోజుల తర్వాత లాభాల్లోకి..

గత వారం వరుసగా మూడు రోజులు భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సోమవారం ట్రేడింగ్‌లోనూ రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు...

హైదరాబాద్‌లో ఎక్సికామ్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌లో ఎక్సికామ్‌ ప్లాంట్‌

ఈవీ చార్జింగ్‌ పరికరాల ఉత్పత్తి కోసం ఎక్సికామ్‌ టెలి-సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి