కియా ఇండియా.. మార్కెట్లోకి సైరోస్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. 42 కేడబ్ల్యూ, 51.4 కేడబ్ల్యూ వేరియంట్లతో...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి....
అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేకపోవడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి.
ఇన్ఫోసిస్ సంస్థ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. సీఈఓ బాధ్యతలకు ఆయనను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది.
గురువారం కూడా బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
గురువారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతిపాదించిన సుంకాల (టారిఫ్)ను దేశీయ ఫార్మా కంపెనీలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. 2028 ఆగస్టు నుంచి 2029 ఆగస్టు మధ్య రెండు విడతలుగా...
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన..
దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం సామ్సంగ్.. ఎనిమిదో తరం ఫోల్డబుల్ ఫోన్లను బుధవారం లండన్లో ఆవిష్కరించింది...