దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐ) రాబోయే ఐదారేళ్ల కాలంలో ఏడు కొత్త ఎస్యూవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వేగంగా విస్తరిస్తున్న ఎస్యూవీల విభాగంలో వాటా పెంచుకోవడం...
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. భారత మార్కెట్లోకి సరికొత్త కారు ఎస్క్యూ8 విడుదల చేసింది. ఈ కారు పరిచయ ధర రూ.1,77,72,000 (ఎక్స్షోరూమ్)....
ఇరాన్ యుద్ధం నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు కోనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.
దేశంలో నేడు పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మరి హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
వచ్చే నెల నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇచ్చే ప్రయోజనాల్లో భారీ మార్పులు చేయబోతున్నాయి. దీనివల్ల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్, ఇతర ఆఫర్లు తగ్గనున్నాయి. రివార్డ్ పాయింట్లు త్వరగా రిడీమ్ చేసుకుంటే బెటర్!
బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం
దేశంలో మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారుల (ఐఏ) వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన పలు చర్యలపై కసరత్తు జరుగుతోందని...
ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో ఎగుమతులు స్వల్పంగా 0.81ు తగ్గి 3,661 కోట్ల డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) చేరాయి....
గత వారం వరుసగా మూడు రోజులు భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్కు ఎట్టకేలకు ఊరట లభించింది. సోమవారం ట్రేడింగ్లోనూ రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు...
ఈవీ చార్జింగ్ పరికరాల ఉత్పత్తి కోసం ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది.