పెరుగుతున్న ఆదాయాలతో దేశంలో వినియోగ రంగం రాబోయే కాలంలో కొత్త ఉత్తేజం పొందనుంది. దీనికి తోడు వేగంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, భారీ ఆకాంక్షలున్న వినియోగదారులతో దేశీయ రిటైల్ మార్కెట్ 2030 నాటికి...
యమహా మోటార్ ఇండియా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో 25 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం చెన్నై తయారీ యూనిట్ను...
ఐటీఐ అసెట్ మేనేజ్మెంట్.. డివినిటీ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్తో స్పెషలైజ్డ్ ఇన్వె్స్టమెంట్ ఫండ్ (ఎఫ్ఐఎఫ్) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. రిస్క్ను...
పీజీఐఎం ఇండియా ఏఎంసీ.. మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా ఈక్విటీ, డెట్, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్, రీట్స్...
మీ పాన్కు ఆధార్తో లింక్ అయిందా? కాకపోయుంటే వీలైనంత త్వరగా స్పందించండి. సంబంధిత గడువు త్వరలోనే ముగుస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ వినియోగదారుల్ని మరోసారి అప్రమత్తం చేస్తూ.. మార్గదర్శకాలను సూచించింది.
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్బీఐ. తన ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఈ సూచనను గమనించాలని కస్టమర్లకు ఎస్బీఐ స్పష్టం చేసింది.
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గరిష్టానికి చేరిన బంగారం ధర కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 16న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఇంట్లో బోలెడన్ని వెండి నగలు, నాణేలు ఉన్నాయి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వద్ద వీటిని కుదువ పెట్టి రుణాలు తీసుకోవచ్చా? ప్రస్తుతానికైతే లేదు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి...
జీఎ్సటీ కింద నమోదైన వ్యాపారస్తులకు నవంబరు నెల చాలా ముఖ్యమైనది. గత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించి ఏవైనా సర్దుబాట్లు చేయాలన్నా, గత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్నుల్లో...
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ).. సరికొత్త ఎస్యూవీ సియెర్రాను ఆవిష్కరించింది. ఈ నెల 25న కంపెనీ అధికారికంగా సియెర్రాను మార్కెట్లోకి విడుదల చేయనుంది...