ఇటీవల వరకు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం వేల రూపాయిల్లో తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్లు, ఇండియా విక్స్ తగ్గడం మార్కెట్కు సానుకూల అంశాలుగా ఉన్నాయి.
బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈ రోజు అంటే.. బుధవారం ఉదయం 7.00 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,090గా ఉంది.
పశ్చిమాసియా యుద్ధం దేశీయ ఫార్మా పరిశ్రమను కలవర పెడుతోంది. ఈ యుద్ధంతో ముడి చమురు నుంచి తయారు చేసే ఫార్మా ప్రధాన ముడి పదార్ధాలైన బెంజిన్, టొల్యూన్, ఇథిలిన్ వంటి పెట్రో రసాయనాల...
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ మంగళవారం ఒక దశలో 801 పాయింట్లు ఎగబాకి 76,304 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ...
ఫ్రెంచి కార్ల దిగ్గజం రెనో.. మిడ్సైజ్ ఎస్యూవీ డస్టర్ను సరికొత్త ముస్తాబులతో మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షలు...
ఔషధ రంగానికి చెందిన హైదరాబాద్ కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 24న ప్రారంభమై.. 27న ముగియనుంది...
చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడం పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ వివరాలను వారి చట్టబద్ద వారసులకు ఎందుకు చెప్పరని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ను...
జువెలరీ రిటైల్ దిగ్గజం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. రూ.1,580 కోట్ల భారీ పెట్టుబడితో మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20 కొత్త...
దివాలా ప్రక్రియలో ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఎఎల్) పరిష్కార ప్రక్రి య కథ సుఖాంతమైంది. ఈ కంపెనీని రూ.14,535 కోట్లకు టేకోవర్ చేసేందుకు....