వాల్మార్ట్ గ్రూప్ పరమైన దేశీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్.. ఇక స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి సైతం..
AI సాంకేతికత, కాపీరైట్ వివాదాల చరిత్రలోనే ఇదో పెద్ద పరిణామం. అనుమతి లేకుండా తమ పుస్తకాలను వాడినందుకు గాను 'యాంత్రోపిక్' సంస్థ రూ.14,400 కోట్ల మేర భారీ సెటిల్మెంట్ చేసుకుంది. 'హ్యారీ పోటర్' పుస్తకాల ప్రచురణకర్త 'బ్లూమ్స్బరీ' దీనిలో ప్రధాన లబ్ధిదారుగా నిలిచింది.
శుక్రవారం బంగారం ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశీయ సూచీలకు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటడం సూచీలకు తీవ్ర ప్రతికూలంగా మారింది.
శుక్రవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అదానీ, జీఎంఆర్ వంటి విమానాశ్రయాల నిర్వాహణ సంస్థలను కూడా ఎయిర్లైన్స్ వ్యాపారంలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు...
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గురువారం త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కీలక ప్రకటన చేసింది. కంపెనీ భవిష్యత్ సారథిగా ఆశిష్ కుమార్ డాష్ను...
బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (జూలైలో డెలివరీ) ధర ఒక దశలో 6 శాతానికి పైగా ఎగబాకి 100 డాలర్లు దాటింది....
ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన...
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్.. మార్కెట్లోకి ఏఎంజీ ఈ 53 హైబ్రిడ్ 4మాటిక్ ప్లస్ కారును విడుదల చేసింది..