దేశంలో రెండో పెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎ్ఫసీ బ్యాంకులో సంక్షోభం తలెత్తింది. బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్, పార్ట్ టైమ్ చైర్మన్ అతాను చక్రబర్తి తన పదవులకు రాజీనామా చేశారు.,,,
గురువారం బులియన్ మార్కెట్ కూడా ‘బేర్’ పట్టులోకి జారుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.17,800 (7%) నష్టపోయి...
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది.
ఖతార్లోని గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు పెరగడం, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయంపై ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకుంది.
క్యాష్ విత్డ్రా విషయంలో చోటుచేసుకున్న సాంకేతి లోపం కారణంగా ఓ బ్యాంక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 10 వేల రూపాయలకు గానూ ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు పార్ట్ టైమ్ ఛైర్మన్ రాజీనామా చేయడంతో సంస్థ షేర్లు గురువారం దాదాపు 9 శాతం మేర పతనమయ్యాయి. తన వ్యక్తిగత విలువలకు సంస్థ విధానాలకు మధ్య పొసగక తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. సంస్థలో ఎలాంటి తప్పూ జరగలేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.
అవకాశం ఉంటే ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించుకునేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. రెజ్యూమెబిల్డర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.
ఉగాది రోజున దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మేలిమి బంగారం ధర సగటున రూ.2,700 పతనం కాగా వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. హైదరాబాద్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.
గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..