ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. హఠాత్తుగా ఆగిపోవడంతో టెక్ ప్రపంచంలో గందరగోళం ఏర్పడింది.
ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. బంగారం ధరలో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరల్లో స్థిరీకరణ జరగడమే ఈ తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.
రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా హెచ్చరించడం కూడా మదుపర్లలో ఆందోళన నింపుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో కదలాడుతున్నాయి.
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 18న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టాప్ ఎండ్ లగ్జరీ కార్లు, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (బీఈవీ)కు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడించింది...
అక్టోబరు నెలలో భారత పసిడి దిగుమతుల విలువ మూడింతలు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి 1,472 కోట్ల డాలర్లకు (రూ.1,30,404 కోట్లు) చేరుకున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం గిరాకీ భారీగా...
సక్రమంగా ఉన్న ఐటీ రిటర్న్లపై రిఫండ్స్ చెల్లింపులు ఈ నెలాఖరు లేదా వచ్చే నెలాఖరు కల్లా పూర్తవుతాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ప్రకటించారు. కొంతమంది...
ట్రంప్ సుంకాల దెబ్బకు భారత మొత్తం వస్తు ఎగుమతులు కూడా అక్టోబరు నెలలో 11.8 శాతం పతనమై 3,438 కోట్ల డాలర్లకు (రూ.3,04,572 కోట్లు) తగ్గాయి. పసిడి, వెండితో...
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ సౌందర్య పోషక ఉత్పత్తుల సంస్థ ‘లోరియల్’ ఈ...
ఫస్ట్ జెనరేషన్ ఇంటలిజెంట్ పవర్ ప్లాట్ఫామ్-ఆన్-ఏ-చి్పను దేశీయంగా అభివృద్ధి చేసినట్టు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైయెంట్ సెమీకండక్టర్...