ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు...
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 9 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని...
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఐటీ ఫైలింగ్స్ చివరి తేదీ ఈ నెల 31. ఆడిటింగ్ అవసరం లేని ఉద్యోగులు, వ్యాపారులు ఆ లోపు తమ రిటర్న్లు ఫైల్ చేయాలి. పన్ను పోటు లేకపోయినా ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం మంచిది. దాని వల్ల...
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈ మధ్యనే తన సాంకేతిక వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు క్లెయిమ్ల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇకపై ఉద్యోగం మారే సమయంలో...
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.1,075 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో దొడ్ల డెయిరీ నికర లాభం 35.4 శాతం క్షీణించి రూ.40.6 కోట్లుగా నమోదైంది....
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీలపై వరుసగా భారీ జరిమానాలు విధిస్తున్న యూరోపియన్ యూనియన్ వైఖరిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. EUపై 'సెక్షన్ 301' కింద వాణిజ్య విచారణ ప్రారంభిస్తామని, భారీ స్థాయిలో టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు.
శనివారం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
శనివారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..