• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

వేతనదారులకు మరింత భరోసా

వేతనదారులకు మరింత భరోసా

ఉపాధి హామీ పనులతో వేతనదారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. జిన్నాం గ్రామంలోని తామరచెరువులో వీబీజీ రామ్‌జీ(ఉపాధి హామీ) పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

61 పోస్టులకు 200 మంది ఎస్‌ఏలు హాజరు

61 పోస్టులకు 200 మంది ఎస్‌ఏలు హాజరు

స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

ఉపాధిపై ఆశలు

ఉపాధిపై ఆశలు

జిందాల్‌ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

బారువ-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు.

జీవో 396ని రద్దు చేయాలి

జీవో 396ని రద్దు చేయాలి

రిజిసే్ట్రషన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే జీవో 396ని రద్దు చేయాలని కర్నూలు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

 భూముల రీసర్వేకు ప్రజలు సహకరించాలి

భూముల రీసర్వేకు ప్రజలు సహకరించాలి

భూముల రీసర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు.

మామిడి రైతులకు కేంద్రం చేయూత

మామిడి రైతులకు కేంద్రం చేయూత

తోతాపురి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం పకటించిన విషయం తెలిసిందే.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా స్వర్ణ గ్రామ అధికారి టీవీ భాస్కర్‌ నాయుడు అన్నారు.

 హేమకు అభినందనలు

హేమకు అభినందనలు

గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల సంరక్షకురాలు హేమను గురువారం గరుగుబిల్లిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు.

MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు

MPTC: పదవీకాలం ముగుస్తున్నా సమస్యలు తీరలేదు

తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి