• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

క్రీడాభివృద్ధికి కృషి

క్రీడాభివృద్ధికి కృషి

క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లాలో పవ ర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

నందివాహనంపై ముక్కంటీశుడి చిద్విలాసం

నందివాహనంపై ముక్కంటీశుడి చిద్విలాసం

సింహ వాహనంపై అనుసరించిన జ్ఞాన ప్రసూనాంబ

శ్రీశైలంలో 2.5 లక్షల మంది భక్తులు

శ్రీశైలంలో 2.5 లక్షల మంది భక్తులు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆదివారం క్షేత్రంలో సుమారు రెండున్న లక్షల మంది భక్తులు వచ్చారని కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు.

మూగబోయిన ‘బీసీ’ల స్వరం

మూగబోయిన ‘బీసీ’ల స్వరం

బీసీల గొంతు మూగబోయింది. ‘ఆతిథ్యం’ గుండె ఆగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో పాతతరం తార నేల రాలింది. మాజీ ఎమ్మెల్సీ, విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త ఐలాపురం వెంకయ్య (90) వృద్ధాప్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణం వెనుకబడిన వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

పాంచ్‌ ఫ్లై ఓవర్లు!

పాంచ్‌ ఫ్లై ఓవర్లు!

అరవై ఐదో నెంబర్‌ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల సమస్య త్వరలో ఓ కొలిక్కిరానుంది. మొత్తం ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ అధికారులు ప్రతిపాదించనున్నారు. వీటిలో మూడు ప్రజాప్రతినిధుల చొరవతో, మరో రెండు అవసరాలను బట్టి నిర్మించాలని నిర్ణయించారు. స్టేక్‌ హోల్డర్ల సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఫైల్‌ వెళ్లనుంది.

రూ.7 కోట్ల స్థలంపై కన్ను

రూ.7 కోట్ల స్థలంపై కన్ను

కబ్జాదారులకు అజితసింగ్‌నగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేట కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. సర్వే నెంబర్లు మార్చి ఇరిగేషన్‌ స్థలాలను కొట్టేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్‌, అసైన్డ్‌, కామన్‌ తదితర ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు వేసిన ఎత్తులు అన్ని ఇన్ని కావు. ఎప్పటికప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ కబ్జా స్థలాలపై కథనాలు ప్రచురించడంతో స్పందించిన అధికారులు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి తీరు మారటం లేదు.

టమాటా ధర పతనం

టమాటా ధర పతనం

మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు ఆదివారం రైతులు భారీ మొత్తంలో టమాటాలు తీసుకువచ్చారు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇక్కడ మార్కెట్‌కు సోమవారం సెలవు కావడంతో ఆదివారం రైతులు అధిక మొత్తంలో కూరగాయలు తీసుకువస్తుంటారు.

పరాయి పంచన పాట్లు

పరాయి పంచన పాట్లు

మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి చాలకపోవడంతో అధికారులు, విద్యార్థుల ప్రవేశాలను సగానికి కుదించారు.

డ్రెడ్జింగ్‌ పనుల ఊసేది?

డ్రెడ్జింగ్‌ పనుల ఊసేది?

మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన డ్రెడ్జింగ్‌ పనులు ఇప్పటివరకు ప్రారంభమేకాలేదు. పోర్టు నిర్మాణం కోసం తయారు చేసిన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను పక్కనపెట్టి డ్రెడ్జింగ్‌ చేయడానికి అదనంగా మరో రూ.1500 నుంచి రూ.1600 కోట్లు కావాలని రైట్స్‌సంస్థ ద్వారా ఏపీ మారీటైమ్‌కు బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పక్కపెట్టేశారని సమాచారం. డీపీఆర్‌లో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందనే అంశంపై సదరు అధికారులు రైట్స్‌ సంస్థ ప్రతినిధులను నిలదీసి, ఆ ఖర్చును మీరే పెట్టుకోవాలని చెప్పారని తెలిసింది. ఇప్పటి వరకు డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభించకుంటే పోర్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయనే ఆంశంపైన సర్వత్రా చర్చ నడుస్తోంది.

హరహర మహాదేవ..

హరహర మహాదేవ..

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులతో పోటెత్తారు. హరహరమహదేవ శంభోశంకర అంటూ భక్తుల శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. శైవక్షేత్రాల్లో అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి, అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించారు. కుటుంబాల సమేతంగా భక్తులు ఆలయాలకు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి