• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

అంతర్జాతీయ ప్రమాణాలతో అమ రావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్‌ అక్కసు వెళ్లగక్కారని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ తెలి పారు.

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.

సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి సుస్థిర ఆర్థికాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు.

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

ee

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ww

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

JEE Mains.. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్‌ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు.

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్‌ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్‌ కట్‌ చేశారు.

ఘనంగా కొండమ్మ యాత్ర

ఘనంగా కొండమ్మ యాత్ర

మండలంలోని సింగుపు రంలో కొలువుదీరిన కొండమ్మ పార్వతీ సమేత హాటకేశ్వర స్వామి యాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

వీడిపోతున్నామంటూ..

వీడిపోతున్నామంటూ..

Exams last day పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. 145 కేంద్రాల్లో గత నెల 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి. 28,598 మంది పరీక్షలు రాశారు.

  వైభవంగా ఆదిత్యుని చక్రతీర్థ స్నానం

వైభవంగా ఆదిత్యుని చక్రతీర్థ స్నానం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంక రశర్మ ఆధ్వర్యంలో సుమంగళి అర్చన, నీలమణిధారణ నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి