Home » Andhra Pradesh » Kadapa
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతినెలా మూడవ శనివారం నిర్వహిస్తు న్నా కొన్ని చోట్ల అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఓబుళాపురం-వరికుంట్ల రోడ్డు అస్తవ్యస్తం గా మారింది. కొద్దిపాటి వర్షం వచ్చినా రోడ్డుపై నీరు నిలిచి కుంటను తల పిస్తోంది.
కడప జిల్లా సున్నపురాళ్ల పల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.
మెగా రక్తదాన వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి కడప జి ల్లా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాల ఆవరణంలో జేబీవీఎస్, ఎనఎ్సఎ్స యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
బీసీ హాస్టళ్లలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేశకుమార్ హెచ్చరించారు.
సీజనల్ వ్యాధులపై దృష్టిల సారించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి సీఎం సహాయనిధి చెక్కులను అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ పంపిణీ చేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి పేర్కొన్నారు.
రాజంపేట డివిజనలో పనిచేస్తున్న జర్నలిస్టులకు డాక్టర్ అరవింద నేత్రాల య ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు.