• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

 హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ..  ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌‌కి ఏపీ సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత కాలం ఆరోగ్యంగా, ఆనందంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మిర్చి రాక.. మందగమనం

మిర్చి రాక.. మందగమనం

మిర్చి ఆగమనాలు గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి తగ్గాయి. దాదాపుగా 30 శాతం తక్కువగా పంట దిగుబడిని రైతులు విక్రయించడానికి తీసుకొస్తున్నారు.

కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్

కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

డిప్యూటీ సీఎం పవన్ కారు ధ్వంసం ఘటన.. అధికారులపై చర్యలు..

డిప్యూటీ సీఎం పవన్ కారు ధ్వంసం ఘటన.. అధికారులపై చర్యలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి.. కారును ధ్వంసం చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. వెంటనే సంబంధిత అధికారులను..

సౌరశక్తి.. అనాసక్తి

సౌరశక్తి.. అనాసక్తి

సూర్యఘర్ యోజన లక్ష్యాలు నీరుగారి పోతున్నాయి. సౌరశక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నా.. విద్యుత్ వినియోగదారుల నుంచి స్పందన కానరావడం లేదు.

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

తిరుమల తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన చర్యలు ప్రారంభించింది. గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ సిట్ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక సబ్మిట్ చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

జగన్ హయాంలో 913 కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని ఏపీ మంత్రి టీజీ భరత్ తెలిపారు. జగన్ హ‌యాంలో పారిశ్రామిక ప్రగ‌తి ఎలా ఉందో ఆర్బీఐ నివేదిక ద్వారా అర్థమ‌వుతోందని పేర్కొన్నారు.

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పది శాతం వాటా ఉందని ప్రస్తావించారు.

ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ

ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి