శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Feb 06 , 2026 | 07:05 AM

శంషాబాద్ మెట్రో క్లాసిక్ గార్డెన్స్‌లో జ‌మీయ‌త్ ఉల‌మాయే హింద్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సంస్థల్లో జ‌మీయ‌త్ ఉల‌మా కూడా ఉండటం అభినందనీయమని ప్రశంసించారు.

శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 1/5

శంషాబాద్ మెట్రో క్లాసిక్ గార్డెన్స్‌లో జ‌మీయ‌త్ ఉల‌మాయే హింద్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 2/5

దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సంస్థల్లో జ‌మీయ‌త్ ఉల‌మా కూడా ఉండటం అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు.

శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 3/5

దేశంలో మైనార్టీలనే బేధాభావం లేకుండా ప్రజలందరూ కలిసి ముందుకెళ్లడానికి జమియత్ సంస్థ పాటుపడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 4/5

మైనార్టీలు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రజా పాలనలో మత సామరస్యానికి పెద్దపీట వేస్తామని వ్యాఖ్యానించారు.

శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్‌ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి 5/5

తమ ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రజలు అండగా నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated at - Feb 06 , 2026 | 08:39 AM