Share News

నాలుగో రోజూ నష్టాలే..

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:50 AM

దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలతోనే ముగిశాయి.

నాలుగో రోజూ నష్టాలే..
Stock Market

ముంబై: దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలతోనే ముగిశాయి. గురువారం ఆరంభంలో లాభాలతో మొదలైన బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 417.49పాయింట్ల నష్టంతో 76,152.86వద్ద, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 23,873.45 వద్ద క్లోజయ్యాయి.

  • ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ కనోహర్‌ ఎలక్ర్టికల్స్‌ ఐపీఓ ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.601-632గా నిర్ణయించారు.

  • స్పెషాలిటీ కెమికల్స్‌ మాన్యుఫ్యాక్చరర్‌ ప్రసోల్‌ కెమికల్స్‌ రూ.500 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.643-676గా కంపెనీ నిర్ణయించింది.

  • గ్లాస్‌వాల్‌ సిస్టమ్స్‌ రూ.428 కోట్ల ఐపీఓ కూడా ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.172-182గా ఖరారు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్‌విడియా గూటికి హగ్గింగ్‌ ఫేస్‌ స్టార్టప్‌
పాత కంప్యూటర్ల కోసం జియోపీసీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 01:50 AM