Fake Currency: కర్ణాటకలో రూ.14 కోట్ల ఫేక్ కరెన్సీ స్వాధీనం

ABN, Publish Date - Apr 11 , 2025 | 02:40 PM

కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలీలో రూ. 14 కోట్ల అనుమానాస్పద కరెన్సీ నోట్లతో పాటు వీటిని లెక్కించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలీలో రూ. 14 కోట్ల అనుమానాస్పద కరెన్సీ నోట్లతో పాటు వీటిని లెక్కించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ ప్రాంతాలోని ఓ ఇంట్లో గోవాకు చెందిన వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆ వ్యక్తి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఇంటి యజమాని వెనుక తలుపులు తెరిచి ఉండటం గమనించాడు. దీంతో యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. ఆ ఇంట్లో ఓ మూలన డినామినేషన్ చేసిన రూ. 500 నోట్ల కట్టాను చూసి పోలీసులు షాకయ్యారు. ఆనోట్ల కట్టపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులుగా రివర్స్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండటం చూసి అవాక్కయ్యారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి...

KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..

NIT Student: పరీక్షలో తక్కువ మార్కులు..చివరకు ప్రాణమే తీసుకున్న యువకుడు

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 11 , 2025 | 02:46 PM